Minister Harish Rao | ప్రైవేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ తీసుకొచ్చేందుకు క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభు�
మిషన్ భగీరథ ద్వారా ప్రజలందరికీ నల్లాల ద్వారా సురక్షిత నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక నుంచి తెలంగాణలోని పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ ఇదే నీటిని సరఫరా చేయనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన పశుసంచార వాహనాల ద్వారా మూగజీవాలకు తక్షణ వైద్య సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం 108 తరహాలో 1962నంబర్ వాహనాలను ప్రతి నియోజకవర్గానికి ఒక్కటిచొప్పున అందుబాట�