తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన పశుసంచార వాహనాల ద్వారా మూగజీవాలకు తక్షణ వైద్య సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం 108 తరహాలో 1962నంబర్ వాహనాలను ప్రతి నియోజకవర్గానికి ఒక్కటిచొప్పున అందుబాట�
ప్రజారోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముందుకుసాగుతున్నారు. ఆ మేరకు 2018 డిసెంబర్లో జగిత్యాలకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామని ప్రకటించారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నదని తెలంగాణ వైద్య,విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి అన్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలానికో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండేది. దీంతో పేద ప్రజలు నానా తంటాలు పడేవారు.