‘వైద్యశాలల్లో బెడ్స్ ఖాళీ లేవు’... ఇది సర్కార్ దవాఖాన సిబ్బంది చెబుతున్న మాటకాదు.. ప్రైవేటు వైద్యశాలల్లోనూ ఇదే మాట వినిపిస్తున్నది. సీజనల్ జ్వరాలతో సర్కార్ దవాఖానలే కాకుండా ప్రైవేటు వైద్యశాలలు సైతం �
Bomb threats | ఈ మధ్య కాలంలో దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ రాజస్థాన్ రాజధాని జైపూర్లోని పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద�
దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయ స్టోర్లు, హాస్పిటళ్లు, ఐవీఎఫ్ క్లినిక్స్ల్లో పెద్ద మ
CBDT- IT Department | భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరుగుతున్న హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ సేల్స్, దవాఖానలు, ఐవీఎఫ్ క్లినిక్స్ల్లో లావాదేవీలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ విభాగానికి సీబీడీటీ నొక్కి చెప్పింది.
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) సేవల విస్తరణకు దవాఖానలు ప్రారంభించాలని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ కమల్కిశోర్ సోనును సింగరేణి సీ
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్యవిద్యను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా దవాఖా
JP Nadda : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో వడగాడ్పులకు ప్రజలు తల్లడిల్లుతున్న పరిస్ధితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
Minister Sathya Kumar | వైసీపీ పాలనలో వైద్యార్యోగశాఖను నీరుగార్చరని, నాడునేడు పేరిట భవనాలకు రంగులు వేసి అభివృద్ధి అని గొప్పలు చెప్పుకున్నారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు.
అనేక సామాజిక-ఆర్థిక నేరాలకు పేదరికమే మూలం. పేదరికం మనిషితనాన్ని దిగజారుస్తుంది. కాని పనులు చేయిస్తుంది. మానవతనే మంట గలుపుతుంది. ఇటీవల రాష్ట్రంలో బయటపడిన చిన్నపిల్లల అక్రమ రవాణా ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రథమ చికిత్స కేంద్రాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు ఆస్పత్రులపై బుధవారం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు.
Telangana | దవాఖానల్లో ఉన్న జనరేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం ఆదేశించింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పనిచేసేలా సిద�