ఏ అధికారంతో నదుల అనుసంధానం చేస్తున్నారుఏ ప్రాతిపదికన అనుసంధానిస్తారు?.. మమ్మల్ని అడుగకుండా చేస్తరా?ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోరా?.. కృష్ణా గోదావరి నీళ్లను కావేరీలో ఎట్ల కలుపుతరు?మా ప్రతిపాదనలు ఎంద�
గుక్కపట్టి ఏడ్చే బిడ్డ దుఃఖంలో పాలివ్వమని తల్లిని అర్థించే వేదన ఉంది. ఆ బాధను అర్థం చేసుకున్న మహిళే తల్లి అవుతుంది. సమస్యల్లో అల్లాడిపోయే జనం చేసే ఆర్తనాదాల్లో మమ్మల్ని ఆదుకోండన్న అభ్యర్థన ఉంది. దానిని �
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనదైన శైలిలో విమర్శించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలు పెదవి విరుస్తున్నాయి. ఇది దిశానిర్దేశం లేని బడ్జెట్ అని ఛ�
న్యూఢిల్లీ: మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం మూడు పథకాలను ప్రారంభించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం కేంద్ర బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా �
Digital rupee | క్రిప్టో కరెన్సీని భారత ప్రభుత్వం నిషేధిస్తుందా? లేదా ఆంక్షలతో అమలు చేస్తుందా? ఇంతకీ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై చాలా రోజులుగా చర్చ జరుగ�
న్యూఢిల్లీ: వేతన జీవులను కేంద్ర బడ్జెట్ మళ్లీ నిరాశపరించింది. ఈ సారి కూడా ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పన్ను మినహాయింపుల్లో ఉద్యోగులకు ఎటువంటి అవకాశం కల్పించల�
న్యూఢిల్లీ: ఆదాయపన్ను దరఖాస్తుల్లో జరిగే పొరపాట్లను సరి చేసుకునేందుకు కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. అయితే ఆ దరఖాస్తుకు సంబంధించిన అప్డేట్ను రెండేళ్ల తర్వాత కూడా చేసుకోవచ్చు అన
Union Budget 2022 | నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటులో కేంద�
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఇండియాలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఆ�
న్యూఢిల్లీ: డిజిటిల్ బ్యాంకింగ్ సదుపాయాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పురస్కరించుకుని, దేశంలోని 75 జిల్లాల్లో 75 డ
న్యూఢిల్లీ: సుమారు 25 వేల కిలోమీటర్ల మేర కొత్తగా జాతీయ రహదారుల్ని నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో ఆమె 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగ
Budget2022 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala sitharaman ) మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ( Union Budget )ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె.. వచ్చే 25 ఏండ�
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆమె 2022-23 బడ్జెట్ను చదువుతూ.. 60 లక్షల ఉద్యోగులు సృష్టించడమే ప్రభుత్వ టార్గ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 9.27 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్సభలో 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. పౌరుల క�