నిషేధం తర్వాత సంగతి క్రిప్టోకరెన్సీపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: క్రిప్టోకరెన్సీ లావాదేవీల నుంచి పొందే లాభాలపై పన్ను వేసే చట్టపరమైన హక్కు ప్రభుత్వానికి ఉ�
తెలుగు రాష్ర్టాల్లోని నేతన్నల నైపుణ్యాన్ని చాటిచెప్పే అవకాశాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జారవిడుచుకున్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మల ధరించిన చీర గురించి జాత
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్నారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏడేండ్లు గడిచాయి.. హామీల అమలు ఎక్కడ? తప్పులను ఎత్తిచూపితే మతం గుర్తొస్తుందా? రాజ్యసభలో కేంద్రాన్ని తూర్పారబట్టిన విపక్ష�
ఏ అధికారంతో నదుల అనుసంధానం చేస్తున్నారుఏ ప్రాతిపదికన అనుసంధానిస్తారు?.. మమ్మల్ని అడుగకుండా చేస్తరా?ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోరా?.. కృష్ణా గోదావరి నీళ్లను కావేరీలో ఎట్ల కలుపుతరు?మా ప్రతిపాదనలు ఎంద�
గుక్కపట్టి ఏడ్చే బిడ్డ దుఃఖంలో పాలివ్వమని తల్లిని అర్థించే వేదన ఉంది. ఆ బాధను అర్థం చేసుకున్న మహిళే తల్లి అవుతుంది. సమస్యల్లో అల్లాడిపోయే జనం చేసే ఆర్తనాదాల్లో మమ్మల్ని ఆదుకోండన్న అభ్యర్థన ఉంది. దానిని �
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనదైన శైలిలో విమర్శించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలు పెదవి విరుస్తున్నాయి. ఇది దిశానిర్దేశం లేని బడ్జెట్ అని ఛ�
న్యూఢిల్లీ: మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం మూడు పథకాలను ప్రారంభించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం కేంద్ర బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా �
Digital rupee | క్రిప్టో కరెన్సీని భారత ప్రభుత్వం నిషేధిస్తుందా? లేదా ఆంక్షలతో అమలు చేస్తుందా? ఇంతకీ కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై చాలా రోజులుగా చర్చ జరుగ�
న్యూఢిల్లీ: వేతన జీవులను కేంద్ర బడ్జెట్ మళ్లీ నిరాశపరించింది. ఈ సారి కూడా ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పన్ను మినహాయింపుల్లో ఉద్యోగులకు ఎటువంటి అవకాశం కల్పించల�
న్యూఢిల్లీ: ఆదాయపన్ను దరఖాస్తుల్లో జరిగే పొరపాట్లను సరి చేసుకునేందుకు కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. అయితే ఆ దరఖాస్తుకు సంబంధించిన అప్డేట్ను రెండేళ్ల తర్వాత కూడా చేసుకోవచ్చు అన
Union Budget 2022 | నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటులో కేంద�
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఇండియాలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఆ�
న్యూఢిల్లీ: డిజిటిల్ బ్యాంకింగ్ సదుపాయాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పురస్కరించుకుని, దేశంలోని 75 జిల్లాల్లో 75 డ