నాడు మంత్రిగా విజ్ఞాపనలు ఇచ్చినా నిర్మల పట్టించుకోలేదు గొర్రెలు, చేప పిల్లల పథకాలతో కేంద్రానికి సంబంధం లేదు సభాపతిగా కాదు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తున్నా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స
రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉందా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. హతవిధీ.. దేశ ఆర్థిక మంత్రికి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే! పాపం ఉపశమించుగాక.. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోన�
పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.
‘ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. చట్టసభల్లో గొప్ప ప్రాజెక్టు అని కీర్తించిన వారే ఇప్పు డు రాజకీయ సభల్లో విఫల ప్రాజెక�
బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా నిధులు, పథకాలు ఇస్తారని ఆశపడ్డానని, కానీ, ఆమె అన్నీ అబద్ధాలే మాట్లాడారని రాష్ట్ర శాసన సభాప
కేంద్ర ఆర్థిక మంత్రి నోట అబద్ధాలు కేంద్ర పథకాలకు పేరు మార్చారని అసంబద్ధ వాదనలు కామారెడ్డి పర్యటనలో ఝుటాలు హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఝుటా బీజేపీ నేత జుమ్లా మాటలివి. కేంద్రంలో గొప్ప హోదాలో �
డిజిటల్ పేమెంట్స్పై చార్జీల వసూలు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐలకు లేఖ రాశమాని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయ
రాయిచూర్, ఆగస్టు 27: తృణ ధాన్యాలకు విలువ చేకూర్చడంలో, వాటి బ్రాండింగ్ కోసం వినూత్న సొల్యూషన్లను డిజైన్, డెవలప్ చేయడానికి స్టార్టప్ సంస్థలకు ‘మిల్లెట్ ఛాలెంజ్’ నిర్వహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మ�
ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే.. కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది పేదలు వినియోగించే ఏవస్తువుపైనా పన్ను వేయలేదు పార్లమెంట్ సాక్షిగా ఆర్థికమంత్రి నిర్మల అసత్య ప్రవచనాలు న్�
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) లేదా వాటి స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీలు) సమీకరించే రుణాల్ని రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమ�
క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళనల్ని వ్యక్తం చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలు అస్థిరమైనవని,
పెన్సిల్ షార్ప్నర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్క్లు, హోటల్, హాస్పిటల్ రూమ్లు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల్ని నోటీఫై చేసిన సీబీఐసీ న్యూఢిల్లీ, జూలై 15: వచ్చేవారం నుంచి పలు ఉత్పత్తులు, సేవలు మరింత ప్రియం
న్యూఢిల్లీ: జీఎస్టీ మండలి సమావేశాల వివరాలను మీడియాతో వెల్లడిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట జారారు. గుర్రపు పందాలపై జీఎస్టీ పన్ను వసూల్ చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న �