గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు అక్షరాల రూ.10,09,511 కోట్ల మొండి రుణ బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు.
పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి హిందీ బాగా లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అవహేళన చేసేలా మాట్లాడటం ఆమె అహంకారానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా�
బీజేపీ భాష విధానం దేశంలో మరోసారి అసమానతలకు, అవమానాలకు, హేళనకు తావిస్తుందనడానికి తాజా పార్లమెంట్ సన్నివేశమే చక్కని ఉదాహరణ. హిందీ రాకుంటే, హిందీ సరిగ్గా మాట్లాడకుంటే పనికిరాని వారిలా చిత్రీకరించడం, అవమా�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నోరుజారారు. నిండు పార్లమెంటు సాక్షిగా తెలంగాణవాళ్ల భాషను అవమానించారు. తెలంగాణ నుంచి వచ్చే సభ్యులు ‘కమ్జోర్ (బలహీనమైన,
ఆ అధికారం కేంద్రానికి లేదు. తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉంటే.. కేంద్రం వాటా 49 శాతమే. బొగ్గు గనులను మేం విక్రయిస్తామనే ప్రచారాన్ని నమ్మొద్దు. కొందరు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారు.
ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, కస్టమ్స్ సుంకాల్లో సవరణలు చేయాలని, సరసమైన వడ్డీరేట్లకే రుణాలను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని దేశీయ ఎగుమతిదారులు డిమాండ్ చేశారు.
అందినకాడికి అమ్ముకుందాం.. దొరికినకాడికి దోచుకుం దాం.. అన్నరీతిలో ముందుకెళ్తున్న మోదీ సర్కారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఏ ఒక్క ఆస్తినీ విడిచి పెట్టడం లేదు.
జాతీయ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ పథకం నుంచి బయటకు వచ్చే స్వేచ్ఛ లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్�
రూపాయి పతనంపై కొత్త భాష్యం చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఘాటు రిైప్లె ఇచ్చారు. ‘మేం ఓడిపోలే.. వాళ్లే గెలిచారు’ అన్న చందంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్�
డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి (1డాలరు= రూ.82.68) చేరుకోవడంపై వస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భిన్నంగా స్పందించారు.
తెలంగాణపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అబద్ధాల ప్రచార పరంపర కొనసాగుతూనే ఉన్నది. శనివారం ఢిల్లీలో ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతిపై, టీఆర్ఎస్ పాలనపై అడ్డగోలు వ్యాఖ్య లు చేశార�
2022 తొలినాళ్లలో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరింది. 1980 నుంచి ద్రవ్యోల్బణం ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి అని ‘ఎకనమిక్ ఔట్లుక్' నివేదిక పేర్కొనడాన్ని బట్టి ధరల పెరుగుదల ఎంత తీవ్ర�
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతు వ్యవహారం మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ పెద్దలకూ దీని సెగ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.