న్యూఢిల్లీ: బ్యాంకుల వద్ద రుణం తీసుకుని ఎగవేసిన డిఫాల్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూల్ చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి డిఫాల్టర్లకు చె�
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు హరీశ్రావు లేఖ | రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు. శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్
కానీ ఉద్యోగులను మళ్లీ చేర్చుకోవాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 21: కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి పీఎఫ్ వాటాను, వారు పనిచేసిన కంపెనీలు చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను 2022 వర�
బ్యాంకుపై మారటోరియం విధిస్తే ఇన్సూరెన్స్ చెల్లింపు చట్ట సవరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర న్యూఢిల్లీ: డిపాజిట్ల చెల్లింపులో బ్యాంకు విఫలమైనా, బ్యాంకుపై మారటోరియం విధింపు జరిగినా, ఇక నుంచి డిపాజిటర�
ఢిల్లీ : నగదు రహిత ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరించిన బీమా కంపెనీలపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మ�