ఇంటర్ ప్రశ్నాపత్రం లీకు ఆరోపణలపై నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్ రాజన్న, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు నిర్మల్ జిల్లా ఇంట�
నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. భైంసా పట్టణ శివారులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా భైంసా, లోకే�
యూరియా అందుబాటులో లేకపోవడంతో జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో రైతులు అవస్థలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని పీఏసీఎస్ గోదాములకు శనివారం యూరియా లోడ్లు చేరుకోవడంతో ఉదయం నుంచే ర
ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ను విధిం
నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలను జప్తుచేయాలని సీనియర్ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. వివరాల్లోకి వెళితే.. 1999లో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో రైతులు
నిర్మల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిర్మల్ కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులను స్వాధీనం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ సంచలన తీర్పు వెల్లడించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం�
నిర్మల్ (Nirmal) జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గొడిసెర్యాలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి కి ముస్తాబైంది. 27 ఏండ్ల క్రితం వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను అత్యంత వైభవం�
నిర్మల్ పట్టణానికి చెందిన తొడసం శంభు తన భార్య సుమి త్ర అనారోగ్యంగా ఉండడంతో శనివారం నిర్మల్ మాతా,శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్షించి మందులు రాశారు.
Khanapur |
పాలనలో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం 2005ను( Right to Information Act) రూపొందించారు. అధికారుల నిర్లక్ష్యంతో అది నీరుగారిపోతున్నది.
Right to Information | ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది.కార్యాలయాల్లో బదిలీ అయిన అధికారుల పేర్లు, మరికొన్ని �
లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. గత డిసెంబర్ 25 నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతున్నది. ఎస్స�
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినితో న�