నిర్మల్ (Nirmal) జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గొడిసెర్యాలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి కి ముస్తాబైంది. 27 ఏండ్ల క్రితం వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను అత్యంత వైభవం�
నిర్మల్ పట్టణానికి చెందిన తొడసం శంభు తన భార్య సుమి త్ర అనారోగ్యంగా ఉండడంతో శనివారం నిర్మల్ మాతా,శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్షించి మందులు రాశారు.
Khanapur |
పాలనలో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం 2005ను( Right to Information Act) రూపొందించారు. అధికారుల నిర్లక్ష్యంతో అది నీరుగారిపోతున్నది.
Right to Information | ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది.కార్యాలయాల్లో బదిలీ అయిన అధికారుల పేర్లు, మరికొన్ని �
లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. గత డిసెంబర్ 25 నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతున్నది. ఎస్స�
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినితో న�
మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో నేడు పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ (Free Vaccination) ఇవ్వనున్నట్లు పశుసంవర్ధక శాఖ ఖానాపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాంచందర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరక�
నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో హత్యకు గురైన బాలుడు రిషి కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఆదివారం నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా వివరాలను వెల్లడించారు. అడ్డిగ రాజమణి, ఆమె కుమారుడు రిషిలు కూలీ పని చే
నిర్మల్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో (Accident) ఇద్దరు మధ్యప్రదేశ్ వాసులు మృతిచెందారు. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా మావడ మండలం బూర్గుపల్లి వద్ద జా�
తెలంగాణవాసుల కాశీయాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ప్రమాదానికి (Bus Accident ) గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటల
Nirmal | నిర్మల్(Nirmal )జిల్లా దిలావర్పూర్ మండలంలోని సాంగ్వీ గ్రామానికి చెందిన రైతు పంతులు భూమన్న(69) విద్యుత్ షాక్తో(Electric shock) చేనులోనే మృత్యువాత పడ్డాడు.
BRS Party | నిర్మల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకులు పీవీ మహేశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.