నిర్మల్ పట్టణంలోని ఎంజేపీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న షేక్ ఆయాన్ హుస్సేన్(14) మంగళవారం మృతి చెందాడు. దిలావర్పూర్ మండలంలోని లోలం గ్రామానికి చెందిన నాసర్-షరీఫ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. ప
మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో (Mission Bhagiratha Water) కోతి కళేబరం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో కోతి కళేబరం బయటపడింది. వారం రోజులుగా అదే నీటిని స్థ
రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
ప్రయాణికులే తమ దేవుళ్లనే ఆర్టీసీ నినాదంపై ప్రస్తుత ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆ సంస్థకు �
Basara | నిర్మల్(Nirmal) జిల్లాలోని బాసర(Basara) ఆలయంలో బుధవారం రాత్రి చోరీ(Theft) జరిగింది. దుండగులు అమ్మవారి ఆలయం లోపలికి గోడ దూకి ప్రవేశించారు. అమ్మవారి ఆలయంలోని ఉప ఆలయం అయిన దత్రాత్రేయ హుండీ(Dattatreya Hundi), ప్రసాద టికెట్ కౌంటర�
మీరు చూస్తున్న చిత్రం.. మబ్బులను తాకుతూ నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్లా కనిపి స్తుంది కదూ.. అలా అనుకుంటే పొరపడినట్టే. మరీ పౌంటెయిన్ నుంచి పాలబుగ్గల జలదార పైకి వస్తుందనుకుంటున్నారా.. అదీ కాదు.. ఎంటంటే.. క�
కూతురు పెండ్లి, ఇల్లు కట్టడానికి చేసిన అప్పులు ఎకరన్నర భూమి అమ్మినా తీరలేదని ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకుని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి(హెచ్)లో చోటు చేసుకు�