ITDA houses | నిర్మల్ జిల్లా పెంబి మండలంలో అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో పలు గిరిజన గ్రామాలలో ఐటీడీఏ ద్యారా నిర్మిస్తున్న ఇండ్లు అర్దాంతరంగా నిలిచిపోయాయి.
నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ నిర్మిస్తున్న ఇండ్లు మధ్యంతరంగా నిలిచిపోయాయి. అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతోనే ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చే
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను (Government School) నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని అలాగే గాలికివదిలేశారు. పెంబి మండల కేంద్రంలోని సర్కారు బడి శిథి
నిర్మల్ జిల్లాలోని నీలాయిపేట్కు చెందిన రైతు కోట రాజన్న తనకున్న ఐదెకరాల్లో నీరు లేక రెండున్నరెకరాల్లో పంట సాగు చేశాడు. ఉన్న రెండు బోర్లలో ఒకటి మోటర్ కాలిపోయింది. మరో దాంట్లో నీరు కొద్దికొద్దిగా వస్తు�
పదవ తరగతి వా ర్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,043 మంది విద్యార్థులకు గాను 52 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేం ద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్
ఇంటర్ ప్రశ్నాపత్రం లీకు ఆరోపణలపై నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్ రాజన్న, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు నిర్మల్ జిల్లా ఇంట�
నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. భైంసా పట్టణ శివారులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా భైంసా, లోకే�
యూరియా అందుబాటులో లేకపోవడంతో జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో రైతులు అవస్థలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని పీఏసీఎస్ గోదాములకు శనివారం యూరియా లోడ్లు చేరుకోవడంతో ఉదయం నుంచే ర
ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ను విధిం
నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలను జప్తుచేయాలని సీనియర్ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. వివరాల్లోకి వెళితే.. 1999లో నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో రైతులు
నిర్మల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిర్మల్ కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులను స్వాధీనం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ సంచలన తీర్పు వెల్లడించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం�