Basara Govt school | బాసరలోని ప్రభుత్వ పాఠశాలకు రాత్రిపూట భద్రత కరువైందని.. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తెలియజేశారు.
లక్ష్మణ్చందా: మండలంలోని పీచర- ధర్మారం గ్రామాలను జంట గ్రామాలుగా పిలుస్తారు. ఇరు గ్రామాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. అలాంటి ఈ గ్రామాల మధ్య విద్యుత్ లైన్లు (Substation) చిచ్చుపెట్టాయి. దీంతో ఇరు గ్ర�
Power issue | లక్ష్మణ్ చందా మండలంలోని పీచర గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సబ్ స్టేషన్ను నిర్మించింది. ఈ సబ్ స్టేషన్కు అవసరమైన భూమిని పీచర గ్రామస్తులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ భూమి వి�
Basara : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గోదావరి జలాలు పారుతున్నా గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లి(Boyagalli)కి చెందిన 30 కుటుంబాల ప్రజలు.
దస్తూరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'రైతు బాంధవుడు' అని పీఏసీఎస్ ఛైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావ్ అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా వేసిన డబ్బులు జమచేసిన శుభ సందర్భంగా ఆనందం వ్య
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లికి చెందిన 30 కుటుంబాల కాలనీ వాసులు.
బాసర వద్ద (Basara) గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మహిళను పోలీసు రక్షించారు. నవీపేట మండలానికి చెందిన గున్నాల లింగవ్వ.. కుటుంబ కలహాలతో బారలోని గోదావరి నదిలో ఆదివారం ఉదయం ఆత్మహత్యం చేసింది. గమనించిన
నిర్మల్ జిల్లా మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే మరుగుదొడ్డి ఉండటంతో ఒంటి కీ, రెంటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సర్కార్ బడికి ఓ కాంట్రాక్టర్ తాళం వేశాడు. తనకు రావాల్సిన రూ.40 లక్షలు ఇచ్చేవరకు తాళం తీసేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు లోనికి వెళ్లకుండా అ�
నిర్మల్ జిల్లాలో మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం రేపింది. మామడ మండల మాజీ ఎంపీపీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్ కుమార్ను దుండగులు కిడ్నాప్ చేశారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని సుర్జాపూర్, కడెం, బెల్లాల్ 33/11 సబ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గ్రామాలకు మెరుగైన విద్యుత్ (Power Supply) అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని ఖాన�
నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ సాయి ప్రసాద్ ఈ నెల 11న ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో గల సముద్ర మట్టానికి 5895 మీటర్ల ఎత్తులోగల కిలిమంజారో పర్వతాన్ని ఆయన అధి�
రాష్ట్రంలో చాలా పాఠశాలలు అస్థవ్యస్తంగా ఉన్నాయి. విరిగిన బెంచీలు, మురికిపట్టిన గోడలు, కంపుగొడుతున్న బాత్రూమ్లు, కరెంటు లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండు గోడలు, పిచ్చిమొక్కలు మలిచిన ఆటస్థలాలు, నిర్మాణ�
భూమి సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వృద్ధరైతుపై ఓ పోలీసు కర్కశత్వం ప్రదర్శించాడు. గోడు వెళ్లబోసుకుంటున్న అన్నదాతను మెడపట్టి బయటకు గెంటేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాతఎల్లాపూర్ గ�