గిరిజన తెగలు ఆరాధించే శ్రీ సకారాం మహారాజ్ మృతి తీరని లోటని, మహారాజ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి భరోసా కల్పించారు.
Nirmal | ఓ వృద్ధుడి ప్రాణాలను బీడీ బలి తీసుకుంది. మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లాలోని దండేపల్లి మండ పరిధిలోని తళ్లపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేశ్(22), అ
కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లపాటు వానకాలం ప్రారంభానికి ముందే నిర్మల్ జిల్ల�
కుభీర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద శనివారం సోయా కొనుగోళ్ల టోకెన్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగింది. టోకెన్లు జారీ విషయాన్ని తెలుసుకొని శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి వివిధ గ్రామాలకు చెందిన వ�
తానూర్ మండల కేంద్రంలోని గోదాం వద్ద సోయా కొనుగోళ్ల టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. దాదాపు 1500 మందికిపైగా రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూ కట్టారు. ఉదయం పది గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియను అధికారుల�
నిర్మల్ జిల్లా కుభీర్ (Kubeer)లో సోయా టోకెన్ల (Soyabeans) కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లో చెప్పులు పెట్టి తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
ఈ వానకాలంలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులకు జూలైలోనే వరదలు ప్రారంభం కావడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి.
నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. కొరిపెల్లి రేణుకా దేవి తమ బంధువుల పుట్టిన రోజు వేడుకలకు స్థానిక శాస్త్రినగర్ కాలనీకి వెళ్లింది.
Galikuntu | బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కస్ర, కస్ర తాండ గ్రామాలలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, కుభీర్ ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని పశువులన్నింటికీ గాలికుంటు టీకాలను వేశారు.
‘అధైర్యపడొద్దు.. మి మ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. క్షేమంగా స్వదేశానికి రప్పిస్తాం’ అని జోర్డాన్లో చిక్కుకున్న 12మంది తెలంగాణ కార్మికులకు మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.