RajaRajeshwara Jathara | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (బీ) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఐదు రోజుల వేడుకలు, జాతర ఆనవాయితీగా వస్తోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడు�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం ఇచ్చిన భారత్ బంద్ జయప్రదం అయింది. సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలతో �
‘సార్ మీకు ఓటేసుడు సంగతి పక్కన పెట్టుండ్రి.. ముందు మాకు తాగడానికి మంచినీరు ఇవ్వండి.. నల్లాల నుంచి వచ్చే మురికి నీరు తాగి మేము, మా పిల్లలు రోగాలబారిన పడుతున్నం..’ అంటూ పలువురు మహిళలు మాజీ మంత్రి, కాంగ్రెస్ �
వ్యవసాయం లాభసాటిగా మార్చేలా అధికారులు రైతులకు చేయూత నివ్వాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు.
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీకి నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కేసీఆర్ పాలనలో దూసుకెళ్లిన బల్దియా.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చతికిలా పడింది. కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలో సు�
ఆన్లైన్ బెట్టింకు బానిపై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో శనివారం చోటు చేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రాణా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు రైతుభరోసా అందక, సకాలంలో ఎరువులు దొరకక సాగు కోసం అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు న్యాయంగా చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వ
Road Accident | నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సాత్ ఫూల్ వంతెనపై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు వెళ్తున్న కంటైనర్ లారీ, నిజామాబాద్ వైపు నుంచి భైంసా పట్టణంలోకి వ�
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పూల్ బ్రిడ్జి వద్ద కంటైనర్ లారీ, ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు.
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మారలేదు. అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చుతూ సీఎం హోదాలో యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Revanth Reddy | నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి దరఖాస్తుదారులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నిర్మ ల్ కలెక్టర్ అభిలాష
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాల్టీలలో జనవరి 1వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో? లేవోనని తెలుసుకొనేందుకు ఓటర్లు, నాయకులు, పోటీ చేసే ఆశావహులు �