స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body Elections) రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ఉత్కంఠ తెరపడింది. ఆశావాహులు పోటీ�
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో గుట్కా వ్యాపారం (Gutka Sales) జోరుగా సాగుతున్నది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరి మరీ ఎక్కిరిస్తుందన్న సామెతలా తయారైంది ఇప్పుడు అక్రమ గుట్కా వ్యాపారుల తీరు.
Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Dilawarpur:ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ పరుశురాం (Jadhav Parashuram) అన్నారు. మంగళవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన పరిశీ
Babli gates : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర సర్కారు.. రెండు రాష్ట్రాల నీటిపారుదల, సీడబ్ల్యూసీ, బాబ్లీ బంధారా కృతి సమితి సభ్యుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తింది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఆదిలాబాద్లో కలెక్టర్ రాజర్ష�
Basara Govt school | బాసరలోని ప్రభుత్వ పాఠశాలకు రాత్రిపూట భద్రత కరువైందని.. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తెలియజేశారు.
లక్ష్మణ్చందా: మండలంలోని పీచర- ధర్మారం గ్రామాలను జంట గ్రామాలుగా పిలుస్తారు. ఇరు గ్రామాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. అలాంటి ఈ గ్రామాల మధ్య విద్యుత్ లైన్లు (Substation) చిచ్చుపెట్టాయి. దీంతో ఇరు గ్ర�
Power issue | లక్ష్మణ్ చందా మండలంలోని పీచర గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సబ్ స్టేషన్ను నిర్మించింది. ఈ సబ్ స్టేషన్కు అవసరమైన భూమిని పీచర గ్రామస్తులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ భూమి వి�
Basara : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గోదావరి జలాలు పారుతున్నా గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లి(Boyagalli)కి చెందిన 30 కుటుంబాల ప్రజలు.
దస్తూరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'రైతు బాంధవుడు' అని పీఏసీఎస్ ఛైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావ్ అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా వేసిన డబ్బులు జమచేసిన శుభ సందర్భంగా ఆనందం వ్య
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లికి చెందిన 30 కుటుంబాల కాలనీ వాసులు.
బాసర వద్ద (Basara) గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మహిళను పోలీసు రక్షించారు. నవీపేట మండలానికి చెందిన గున్నాల లింగవ్వ.. కుటుంబ కలహాలతో బారలోని గోదావరి నదిలో ఆదివారం ఉదయం ఆత్మహత్యం చేసింది. గమనించిన