నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన గుగ్లవత్ ప్రభాకర్ అనే రైతు తన తండ్రి మరణానంతరం 5 ఎకరాల పట్టా మార్పిడీలో భాగంగా కొలతల ప్రొసీడింగ్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్�
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులు పోలీసులకు అడ్డంగా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్నది. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విల�
నిర్మల్ జిల్లా (Nirmal) నీలాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున నీలాయిపేట వద్ద డీసీఎం, కారు ఢీకొన్నాయి. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతోపాటు వెనుక టైర్ ఊడిపోయింది.
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ రైతులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ పాలనలో కొనుగోలు కేంద్రాలు బాగా నడిచాయని రై
ఆపద అంటూ డయల్ 100కు అర్ధరాత్రి వేళ ఫోన్ వచ్చింది. ఏముందిలే అని తేలికగా తీసుకోకుండా వెంటనే స్పందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి ఓ ప్రాణాన్ని కాపాడారు. నిర్మల్ జిల్లాకు చెందిన గణపతి.. జగిత్యాల (Jagtial) జ�
నిర్మల్ జిల్లా మెప్మా ఆధ్వర్యంలోని స్త్రీనిధి పథకంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రూ.2 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సోషల్ ఆడిట్ ద్వారా వెలుగులో కి వచ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో 6,7,8 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
అడవిలో తునికాకు సేకరణకు వెళ్లి దారి తప్పిపోయి నలుగురు మహిళలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కారడవిలో నలుగురు మహిళలు దారితప్పి తప్పిపోగా జిల్లా పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మహిళల ఆచూకీ కన�