పోలీసులతో సమానంగా విధులు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు 30 శాతం పెరిగిన వేతనాలు.. ఉమ్మడి ఆదిలాబాద్లో జిల్లాలో వెయ్యి మందికి ప్రయోజనం నిర్మల్ అర్బన్, డిసెంబర్ 23 : శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్�
రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 3.5 డిగ్రీల సెల్సియస్ వణుకుతున్న గిరిజనులు.. బయటకు వెళ్లాలంటే భయం.. చలిమంటలు వేసుకుంటున్న అడవిబిడ్డలు సూర్యోదయమైనా వీడని పొగమంచు
నిర్మల్ టౌన్/సారంగాపూర్, డిసెంబర్ 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తుంటే, జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో కొర్రీలు పెడుతూ అన్నదాతలను అవస్థలకు గ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10వేల మందికి పంపిణీ నేటి నుంచి అందజేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు నిర్మల్లో ప్రారంభించనున్న మంత్రి ఐకే రెడ్డి నిర్మల్ టౌన్, డిసెంబర్ 16 : మార్కెట్లో క్రిస్మస్ సందడి మొ
మరో పురాతన సరస్వతి శిల్పం | నిర్మల్ జిల్లా బాసరలో మరో పురాతన సరస్వతి శిల్పం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, పరిశోధక చరిత్రకారుడు, బాసర వాసి బలగం రామ్మోహన్ (టీచర్) బాసరలోని పాపహరేశ్వర దే
నిమిషాల్లో సమస్యకు పరిష్కారం నష్టాలకు చెక్ పెడుతున్న అధికార యంత్రాంగం నాలుగేళ్లలో 18శాతం నుంచి 11శాతానికి తగ్గింపు నిర్మల్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు నిర్మల్ టౌన్, నవంబర్ 25: నిర్మల్ జిల్లాలో వ్యవ
ప్రైవేటుకు దీటుగా బోధన ప్రతి రోజూ ప్రత్యేక తరగతులు 18 పాఠశాలల్లో 800 సీట్లు 5040 మంది విద్యార్థుల చేరిక సీట్ల కంటే ఎక్కువ మందికి అడ్మిషన్లు ఎనిమిది పాఠశాలల్లో ఇంటర్ విద్య రుచికర భోజనం.. సకల వసతులు కొన్ని చోట్ల
అంతకంతకూ పెరిగిన సాగు విస్తీర్ణం యాసంగిలో13 వేల ఎకరాల్లో సాగు నిండుగా బోరుబావులు, కాలువలు బోథ్, నవంబర్ 25: బోథ్ మండలంలో రైతులు యాసంగి కింద శనగ, మక్క, గోధుమ, జొన్న, ధనియాలు, కూరగాయాలు తదితర పంటలను సాగు చేస్తా
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులపై సర్కారు నిఘా నమూనాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు నిర్మల్ టౌన్, నవంబర్ 18: యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, రసాయన మందు�
ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలి నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను నిర్మల్ కలెక్�
మంత్రి ఐకేరెడ్డి | యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు సీఎం కేసీఆర్పై బీజేపీ నాయకుల విమర్శలు హేయం వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సంక్షేమమేది..? మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆత్మ పాలక వర్గ ప్రమాణ స్వీ