డిప్యూటీ డీఎంహెచ్వో సాధన సంజయ్నగర్లో జ్వర సర్వే పరిశీలన ఎదులాపురం, జనవరి 25 : కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సాధ
భైంసా/జమ్మికుంట రూరల్, జనవరి 20: ఈ సారి పత్తి ధర రికార్డు స్థాయిలో పలుకుతున్నది. గురువారం నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.10,100, కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ. 10 వే�
‘మన ఊరు-మన బడి’ ద్వారా కొత్త సొబగులు పూర్తి స్థాయి సౌకర్యాలపై రాష్ట్ర సర్కారు దృష్టి ఏసీడీపీ నిధుల్లో 40 శాతం వినియోగం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల హర్షాతిరేకాలు నిర్మల్ టౌన్, జనవరి 20 : ‘మన ఊరు- మన బడి’ కార్య�
బోథ్, జనవరి 20 : పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బోథ్ పోలీస్ స్టేషన్ను గురువారం సందర్శించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న చిల్డ్రన్స్ పార్కు�
నిర్మల్ టౌన్, జనవరి 20 : వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచేలా కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. యునిసెఫ్ ఆధ్వర్యంలో మెప్మాలో ప
Minister IK Reddy | ఇక నుంచి జిల్లా రైతులు రూపాయి ఖర్చు లేకుండా భూసార పరీక్షలు జరిపించుకోవచ్చు. 72 గంటలలో ఫలితాలు తెలుసుకోవచ్చని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Minister ik reddy | జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ పనుల్లో వేగం పెంచాలి, ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
18న నిర్మల్లో భూమిపూజ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిర్మల్ టౌన్, జనవరి 13 : జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఈనెల 18న జిల్లా కేంద్రంలో రూ. 31 కోట్లతో 250 పడకల మెడికల�
24 గంటలూ అందుబాటులో.. l1098 నంబర్కు కాల్ చేస్తే చాలు వేధింపులు, హింసపై తక్షణ స్పందన అత్యవసర సమయాల్లో అండగా సిబ్బంది నిర్మల్ చైన్గేట్, జనవరి 13: బాలల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా అన
Minister Indrakaran reddy | రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
Minister Indrakaran Reddy | మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేతల నోటి దురుసుపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి సీఎం అయిన వారా.. మాకు నీతులు చెప్పేది అ�