శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం జిల్లాలో 7 శాతం పెరిగిన నేరాలు నేరరహిత జిల్లాగా మారుస్తాం భైంసా ప్రాంతంలో పటిష్ట బందోబస్తు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్ వార్షిక క్రైమ్ రిపోర్టు విడుదల నిర్మల్ అర్బన్,
Minister Indrakaran Reddy | అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు.
Cotton price | పత్తి రైతు పంట పండుతున్నది. తెల్ల బంగారినికి కాసుల వర్షం కురుస్తున్నది. ఈ సారి పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరుగుతుండటంతో తెలంగాణ రైతన్నకు మంచి ఆదాయం వస్తున్నది.
Minister Indrakaran reddy | క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిస్సి చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ క్ర�
పోలీసులతో సమానంగా విధులు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు 30 శాతం పెరిగిన వేతనాలు.. ఉమ్మడి ఆదిలాబాద్లో జిల్లాలో వెయ్యి మందికి ప్రయోజనం నిర్మల్ అర్బన్, డిసెంబర్ 23 : శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్�
రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 3.5 డిగ్రీల సెల్సియస్ వణుకుతున్న గిరిజనులు.. బయటకు వెళ్లాలంటే భయం.. చలిమంటలు వేసుకుంటున్న అడవిబిడ్డలు సూర్యోదయమైనా వీడని పొగమంచు
నిర్మల్ టౌన్/సారంగాపూర్, డిసెంబర్ 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తుంటే, జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో కొర్రీలు పెడుతూ అన్నదాతలను అవస్థలకు గ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10వేల మందికి పంపిణీ నేటి నుంచి అందజేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు నిర్మల్లో ప్రారంభించనున్న మంత్రి ఐకే రెడ్డి నిర్మల్ టౌన్, డిసెంబర్ 16 : మార్కెట్లో క్రిస్మస్ సందడి మొ
మరో పురాతన సరస్వతి శిల్పం | నిర్మల్ జిల్లా బాసరలో మరో పురాతన సరస్వతి శిల్పం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, పరిశోధక చరిత్రకారుడు, బాసర వాసి బలగం రామ్మోహన్ (టీచర్) బాసరలోని పాపహరేశ్వర దే
నిమిషాల్లో సమస్యకు పరిష్కారం నష్టాలకు చెక్ పెడుతున్న అధికార యంత్రాంగం నాలుగేళ్లలో 18శాతం నుంచి 11శాతానికి తగ్గింపు నిర్మల్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు నిర్మల్ టౌన్, నవంబర్ 25: నిర్మల్ జిల్లాలో వ్యవ
ప్రైవేటుకు దీటుగా బోధన ప్రతి రోజూ ప్రత్యేక తరగతులు 18 పాఠశాలల్లో 800 సీట్లు 5040 మంది విద్యార్థుల చేరిక సీట్ల కంటే ఎక్కువ మందికి అడ్మిషన్లు ఎనిమిది పాఠశాలల్లో ఇంటర్ విద్య రుచికర భోజనం.. సకల వసతులు కొన్ని చోట్ల
అంతకంతకూ పెరిగిన సాగు విస్తీర్ణం యాసంగిలో13 వేల ఎకరాల్లో సాగు నిండుగా బోరుబావులు, కాలువలు బోథ్, నవంబర్ 25: బోథ్ మండలంలో రైతులు యాసంగి కింద శనగ, మక్క, గోధుమ, జొన్న, ధనియాలు, కూరగాయాలు తదితర పంటలను సాగు చేస్తా