భైంసా : అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఒకరు గడ్డెన్న వాగు ప్రాజెక్ట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన భైంసాలో జరిగింది . పోలీసుల కథనం ప్రకారం.. భైంసా మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన అన్నసరం గంగాధర్ (45) భైంసా �
కడెం : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని, గ్రామాల్లో అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతిన�
ముథోల్, అక్టోబర్, 26 : బృహత్ ప్రకృతి వనంలో వెంటనే మొక్కలు నాటాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. ముథోల్ మండలం బోరిగాంలో బృహత్ ప్రకృతి వనం స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. పదెకరాల్ల�
నిర్మల్లో 2001లో బహిరంగ సభ భాగ్యనగర్, పోచంపాడ్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్మల్ టౌన్, అక్టోబర్ 26 : తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర�
రుణాలు పంపిణీ | నిర్మల్ పట్టణ కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్స్ లో లీడ్ బ్యాంక్, ఎస్బీఐ ఆధ్వర్యంలో సమగ్ర రుణ విస్తరణ కింద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ ముఖ్య అతిథిగా
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఖానాపూర్ టౌన్ : శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీధులు నిర్వహిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల సం�
నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి రాంసింగ్, బండరేవుతండాల్లో అంతర్ పంటగా సాగు పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడి 3.8 కిలోల గంజాయి మొక్కల స్వాధీనం నలుగురిపై కేసు సారంగాపూర్, అక్టోబర్ 19: వ్యవసాయ భూ ముల్లో గంజ
నిర్మల్ జిల్లాలో విచ్చలవిడిగా అనధికార లేఅవుట్లు మంత్రి అల్లోల ఆదేశాలతో తొలగింపునకు రెడీ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లేఅవుట్ కమిటీ అనుమతులు, నిబంధనలు పాటించని వాటి జాబితా సిద్ధం ఇప్పటికే 50 వరక�
హరితహారానికి పలువురి అండ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు ట్రీ గార్డుల పంపిణీ రూ.లక్షలు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్న పలువురు హరితనిధిపై జిల్లాలో సర్వత్రా సంతోషం నిర్మల్ అర్బన్, అక్టోబర్ 12 : ప్రజా ఆరోగ్
Green India Challenge | ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా “ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు” కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్న
మంత్రి ఐకే రెడ్డి | శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు.
సరస్వతి అమ్మవారు | బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 5 వరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్కంధమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ బాసర : బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం సరస్వతి అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనం ఇచ్చారు. ఆలయంలో అమ్మవారికి పులి�
బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో గురువారం నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం 4 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితులు అమ