రుణాలు పంపిణీ | నిర్మల్ పట్టణ కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్స్ లో లీడ్ బ్యాంక్, ఎస్బీఐ ఆధ్వర్యంలో సమగ్ర రుణ విస్తరణ కింద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ ముఖ్య అతిథిగా
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఖానాపూర్ టౌన్ : శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీధులు నిర్వహిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల సం�
నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి రాంసింగ్, బండరేవుతండాల్లో అంతర్ పంటగా సాగు పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడి 3.8 కిలోల గంజాయి మొక్కల స్వాధీనం నలుగురిపై కేసు సారంగాపూర్, అక్టోబర్ 19: వ్యవసాయ భూ ముల్లో గంజ
నిర్మల్ జిల్లాలో విచ్చలవిడిగా అనధికార లేఅవుట్లు మంత్రి అల్లోల ఆదేశాలతో తొలగింపునకు రెడీ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లేఅవుట్ కమిటీ అనుమతులు, నిబంధనలు పాటించని వాటి జాబితా సిద్ధం ఇప్పటికే 50 వరక�
హరితహారానికి పలువురి అండ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు ట్రీ గార్డుల పంపిణీ రూ.లక్షలు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్న పలువురు హరితనిధిపై జిల్లాలో సర్వత్రా సంతోషం నిర్మల్ అర్బన్, అక్టోబర్ 12 : ప్రజా ఆరోగ్
Green India Challenge | ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా “ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు” కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్న
మంత్రి ఐకే రెడ్డి | శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు.
సరస్వతి అమ్మవారు | బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 5 వరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్కంధమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ బాసర : బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం సరస్వతి అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనం ఇచ్చారు. ఆలయంలో అమ్మవారికి పులి�
బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో గురువారం నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం 4 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితులు అమ
అసెంబ్లీలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఖానాపూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆమె ఖానాపూర్లో ఇద�
కార్పొరేట్ తరహా భవనాలు.. నాణ్యమైన ఉచిత విద్యవసతి గృహాల సీట్లకూ పెరిగిన పోటీ.. పిల్లలకు కోచింగ్ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థుల వలసతమ పిల్లలను సైతం చేర్చి ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులుఈ �
బోథ్, సెప్టెంబర్ 28: జిలాలలో సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం మంగళవారం కొనసాగింది. బోథ్ మండలంలో 82.08 మిల్లీ మీటర్లుగా నమోదైంది. పెద్దవాగు, ధన్నూర్ (బీ), నక్కలవాడ, అందూర్, రఘునాథ్పూర్, సొనాల, చింతల్బోరి, �