ఒక్కో గ్రూపునకు రూ.15 వేలు ఖాతాల్లో జమ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5,666 ఏర్పాటు 2,860 సంఘాలకు రూ.4.29 కోట్లు విడుదల హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాల సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు, ఆ�
ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో సర్వం సిద్ధంసమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘారూట్ మ్యాప్ సిద్ధం.. భారీగా పోలీస్ బందోబస్తుకంట్రోల్ రూం ఏర్పాటు.. ఫోన్ నంబర్లు 100అగ్నిమాపక,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాంపులుని
ఆదిలాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ టీకాలను ఇస్తుంది. 18 సంవత్సరాలు నిండిన వారందరూ టీకా తీసుకునేలా ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల�
ఫ్లెక్సీల తొలగింపు | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ ఫొటోలు లేకపోవడంతో స్థానిక కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు.జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వేత్త కంది శ్రీన�
ఎమ్మెల్యే రేఖా నాయక్ | నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.
ట్రిపుల్ ఐటీ | నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మొదటి దశ కౌన్సెలింగ్లో 172 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు. వారి స్థానంలో మెరిట్ ఆధారంగా 172 సీట్లను భర్తీ చేస్తూ అధికారుల
మంత్రి ఐకే రెడ్డి | పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమయ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా తప్పదు..పదో తేదీలోపు వంద శాతం పూర్తి కావాలి..వ్యాక్సిన్ వేసుకోకుంటే చర్యలు : విద్యాశాఖనిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 8 : సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు త�
ప్రత్యక్ష తరగతులు మేలంటున్నతల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పక్కాగా కొవిడ్ రూల్స్ అమలు నిత్యం పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రైవేట్లో ఫీజుల మోత.. గత ఫీజుల వసూలుతో సగ�
పొంగిపొర్లుతున్న వాగులు చెరువులు, కుంటలకు జలకళ కొన్ని గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు బోథ్, సెప్టెంబర్ 7: మండలంలో రెండు రోజులుగా జోరుగా వర్షం కురుస్తున్నది. మంగళవారం 105.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. �
హెచ్.డి దేవేగౌడ | ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం నిర్మల్ జిల్లాకుకు వచ్చిన దేశ మాజీ ప్రధాని హెచ్.డి దేవేగౌడకు ఎన్.టి.ఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలు�
నిర్మల్ అర్బన్, ఆగస్టు 31 : పట్టణంలోని శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్ర మా న్ని నిర్వహించారు. చిన్నారులు గో�
శ్రావణంలో తొమ్మిది రోజులపాటు వేడుక నియమ నిష్ఠలతో పూజలు లంబాడీ సంస్కృతికి ప్రతీక సాంకేతిక యుగంలోనూ ఆచారాలకు విలువ పెండ్లీడు కచ్చిన యువతులకు ప్రత్యేక పండుగ నార్నూర్, ఆగస్టు 31 : శ్రావణ మాసంలో మొదలయ్యే తీజ�