ఎమ్మెల్యే రేఖా నాయక్ | నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.
ట్రిపుల్ ఐటీ | నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మొదటి దశ కౌన్సెలింగ్లో 172 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు. వారి స్థానంలో మెరిట్ ఆధారంగా 172 సీట్లను భర్తీ చేస్తూ అధికారుల
మంత్రి ఐకే రెడ్డి | పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమయ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా తప్పదు..పదో తేదీలోపు వంద శాతం పూర్తి కావాలి..వ్యాక్సిన్ వేసుకోకుంటే చర్యలు : విద్యాశాఖనిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 8 : సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు త�
ప్రత్యక్ష తరగతులు మేలంటున్నతల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పక్కాగా కొవిడ్ రూల్స్ అమలు నిత్యం పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రైవేట్లో ఫీజుల మోత.. గత ఫీజుల వసూలుతో సగ�
పొంగిపొర్లుతున్న వాగులు చెరువులు, కుంటలకు జలకళ కొన్ని గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు బోథ్, సెప్టెంబర్ 7: మండలంలో రెండు రోజులుగా జోరుగా వర్షం కురుస్తున్నది. మంగళవారం 105.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. �
హెచ్.డి దేవేగౌడ | ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం నిర్మల్ జిల్లాకుకు వచ్చిన దేశ మాజీ ప్రధాని హెచ్.డి దేవేగౌడకు ఎన్.టి.ఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలు�
నిర్మల్ అర్బన్, ఆగస్టు 31 : పట్టణంలోని శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్ర మా న్ని నిర్వహించారు. చిన్నారులు గో�
శ్రావణంలో తొమ్మిది రోజులపాటు వేడుక నియమ నిష్ఠలతో పూజలు లంబాడీ సంస్కృతికి ప్రతీక సాంకేతిక యుగంలోనూ ఆచారాలకు విలువ పెండ్లీడు కచ్చిన యువతులకు ప్రత్యేక పండుగ నార్నూర్, ఆగస్టు 31 : శ్రావణ మాసంలో మొదలయ్యే తీజ�
ఈ సీజన్లో విద్యుత్ ప్రమాదాలు అధికం నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు అవగాహన లేకుండా సొంత మరమ్మతులు వద్దు నాణ్యమైన పరికరాలు వాడితేనే మేలు సమస్యలుంటే సమాచారమివ్వండి : ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్ సిరికొండ
బోథ్, ఆగస్టు 31: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. బోథ్ మండలంలో మంగళవారం పర్యటించారు. మొదటిసారిగా మండలానికి వచ్చిన అదనపు కలె�
జెండా పండుగను దిగ్విజయం చేయాలి నిర్మల్, నార్నూర్లో సన్నాహక సమావేశాల్లో ముఖ్య నాయకులు నార్నూర్, ఆగస్టు 31 : గ్రామీణ కమిటీల ఎంపిక ను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పిలుపుని�
భైంసాను ముంచెత్తిన వానరికార్డుస్థాయిలో 12 సెంటీమీటర్లురాత్రి తాడుసాయంతో వాగు దాటిన గిరిజనులుఇంద్రవెల్లి/బోథ్/భైంసా/భీంపూర్, ఆగస్టు 30 :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవా�
లక్ష్యాలను సాధించేందుకు రైతులను ప్రోత్సహించాలి చేపూర్లో ఆయిల్పామ్ నర్సరీని సందర్శించిన అధికారులు ఆర్మూర్: ఇందూరు జిల్లాలో ఆయిల్పామ్ పంట సాగుపై రైతాంగానికి అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర�