హరితహారానికి పలువురి అండ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు ట్రీ గార్డుల పంపిణీ రూ.లక్షలు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్న పలువురు హరితనిధిపై జిల్లాలో సర్వత్రా సంతోషం నిర్మల్ అర్బన్, అక్టోబర్ 12 : ప్రజా ఆరోగ్
Green India Challenge | ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా “ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు” కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్న
మంత్రి ఐకే రెడ్డి | శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు.
సరస్వతి అమ్మవారు | బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 5 వరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్కంధమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ బాసర : బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం సరస్వతి అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనం ఇచ్చారు. ఆలయంలో అమ్మవారికి పులి�
బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో గురువారం నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం 4 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితులు అమ
అసెంబ్లీలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఖానాపూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆమె ఖానాపూర్లో ఇద�
కార్పొరేట్ తరహా భవనాలు.. నాణ్యమైన ఉచిత విద్యవసతి గృహాల సీట్లకూ పెరిగిన పోటీ.. పిల్లలకు కోచింగ్ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థుల వలసతమ పిల్లలను సైతం చేర్చి ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులుఈ �
బోథ్, సెప్టెంబర్ 28: జిలాలలో సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం మంగళవారం కొనసాగింది. బోథ్ మండలంలో 82.08 మిల్లీ మీటర్లుగా నమోదైంది. పెద్దవాగు, ధన్నూర్ (బీ), నక్కలవాడ, అందూర్, రఘునాథ్పూర్, సొనాల, చింతల్బోరి, �
అడవి బిడ్డలకు సర్కారు దన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 45.32కోట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ద్వారా విడుదల వివిధ యూనిట్లు అందించేందుకు కసరత్తు ఉమ్మడి జిల్లాలో 16,958 దరఖాస్తులు ఎంపిక కోసం ఇప్పటి
అడవి బిడ్డలకు సర్కారు దన్ను స్వయం ఉపాధిపై ప్రత్యేక దృష్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 45.32కోట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ద్వారా విడుదల వివిధ యూనిట్లు అందించేందుకు కసరత్తు నాలుగు జిల్లాల్ల�