రాష్ట్ర అటవీ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ అర్బన్, ఆగస్టు 13: నిర్మల్ జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని భాగ
రూ.100 కోట్లు కేటాయింపుఎనిమిది వేల ఎకరాలకు నీరందించేందుకు చర్యలునీటి వృథాను అరికట్టడమే సర్కారు ధ్యేయంచివరి దశకు చేరుకున్న నిర్మాణాలుఆదిలాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఆదిలాబాద్ జిల్లాలో ప్�
నిర్మల్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పాడి గేదెలు పంపిణీఒక్కో యూనిట్కు రూ.50 వేలు100 శాతం సబ్సిడీపై 77 మందికి బర్రెలునిర్మల్ టౌన్, ఆగస్టు 10 : తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడ్డ దళిత కుటుంబాలను ఆద�
కొరిటికల్లో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలుఖానాపూర్లో నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహం..మామడ, ఆగస్టు 9 : నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామంలో నూతనంగా నిర్మించి�
జడ్పీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీనిర్మల్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంవరద ప్రాంతాల్లో అధికారుల సేవలు అభినందనీయండీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్కు సంతాపంనిర్మల్ టౌన్,
ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర సర్కారునిర్మల్ జిల్లాలో 10వేల మందికి ప్రయోజనంసంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులునిర్మల్ టౌన్, ఆగస్టు 6: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీతో కూడిన వేతనాన్ని �
ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు అమలుమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిదిలావర్పూర్, సోన్, సారంగాపూర్, భైంసాల్లో పలు కార్యక్రమాలకు హాజరుదిలావర్పూర్, ఆగస్టు 5: రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆ�
డీఆర్డీఏ కిషన్ మాంగ్రూడ్లో మెగా పార్క్ఏర్పాటుకు స్థల పరిశీలినబేల, ఆగస్టు 5 : మండలానికో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు డీఆర్డీఏ కిషన్ తెలిపారు. మండలంలోని మాంగ్రూడ్ సమీపంలో మ�
కుభీర్, ఆగస్టు 4 : పట్టణాలకు దీటుగా రాత్రి పూట పండు వెన్నెలను తలపించేలా పల్లెల్లోని గల్లీ లు సైతం కాంతులీనుతున్నాయని ముథోల్ ఎమ్మె ల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. మండలంలో ని పల్సి గ్రామంలో బుధ�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలక్ష్మణచాంద మండలంలో పర్యటనలక్ష్మణచాంద, ఆగస్టు 4: బాధితులకు ప్రభు త్వం ద్వారా ఆర్థికసాయం చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కనకాపూర్, లక్ష్మణచాం
గొర్రెల యూనిట్ ధరనుపెంచిన ప్రభుత్వం ఒక్కదానిపై రూ.50వేలు పెంపు రెండో విడుతపై దృష్టి సారించిన సర్కారు నిర్మల్ జిల్లాలో 7200 మందికి ప్రయోజనం నిర్మల్ టౌన్, ఆగస్టు 3 : గొల్లకుర్మలకు ప్రభుత్వం సబ్సిడీపై అంది�