హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలి..మున్సిపల్ అధికారులకు నిర్మల్ కలెక్టర్ సూచననిర్మల్ టౌన్, ఆగస్టు 25 : పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని పురపాలక శాఖ అధికారులను నిర్
సీడీఎఫ్ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రూ.2.50 కోట్లు.. నిర్మల్ టౌన్, ఆగస్టు 24 : తెలంగాణ సర్కారు పల్లెల అభివృద్ధికి ఎప్పటికప్పుడు అభివృద్ధి నిధులను విడుదల చేస్తున�
వైస్ చైర్మన్గా గొర్రె గంగాధర్ 14 మందితో కొత్త పాలకవర్గం ఖరారు త్వరలో ప్రమాణస్వీకారం ఖానాపూర్ టౌన్ / పెంబి, ఆగస్టు 24: ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం ఖరారైంది. ఈ మేరకు మంగళవారం రాష్ట�
పంట కల్లాల నిర్మాణం పూర్తి చేయాలి నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, ఆగస్టు 24 : నిర్మల్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట సర్వే పక్కాగా చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖ�
14 ఏండ్లు నిండిన వారికి పదో తరగతిలో ప్రవేశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 101 అధ్యయన కేంద్రాలు 2021- 22 సంవత్సరానికి పది, ఇంటర్ తరగతులకు దరఖాస్తుల ఆహ్వానం సారంగాపూర్, ఆగస్టు 23 : ఆర్థిక స్థోమత లేక కనీసం పదో తరగతి పూర�
ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి నిర్మల్ కలెక్టర్తో కలిసి జిల్లాస్థాయి సమావేశం నిర్మల్ టౌన్, ఆగస్టు 24 : జాతీయ ఆహార భద్రత చట్టంపై ప్రజల్లో వి�
ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న నిర్మల్ జిల్లాఇప్పటి వరకు 435 దేవాలయాల నిర్మాణంరూ.50 కోట్ల సీజీఎఫ్ నిధులతో పనులుమరో 151 నిర్మాణాలకు రూ.28 కోట్ల ప్రతిపాదనలునిర్మల్ అర్బన్, ఆగస్టు 22;నిర్మల్.. ఆధ్యాత్మ�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్లో వీధి వ్యాపారుల దుకాణాలు ప్రారంభంనిర్మల్ అర్బన్, ఆగస్టు 21 : నిర్మల్ పట్టణంలో నిర్మించే సమీకృత మార్కెట్తో జిల్లా ప్రజల సమస్యలు దూరం కానున్నాయని రాష్�
ఆధ్యాత్మికతతోనే యువత సన్మార్గంలో నడుస్తారు..ఆలయ పునఃప్రతిష్ఠాపనలో మంత్రి అల్లోలనిర్మల్ అర్బన్, ఆగస్టు 19 : ఫొటోగ్రాఫర్ల శ్రమ వెలకట్టలేనిదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర
అందుబాటులోకి న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ నేడు అధికారికంగా వ్యాక్సినేషన్ ప్రారంభం ఆదిలాబాద్ జిల్లాకు చేరిన 1500 డోసులు ఎదులాపురం, ఆగస్టు 17 : పసికందుల పాలిట న్యూమోనియా మహమ్మారిగా మారింది. దీనిని �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్ మున్సిపాలిటీలో వాహనాలు ప్రాంభంనిర్మల్ అర్బన్, ఆగస్టు 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్�