అసెంబ్లీలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఖానాపూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆమె ఖానాపూర్లో ఇద�
కార్పొరేట్ తరహా భవనాలు.. నాణ్యమైన ఉచిత విద్యవసతి గృహాల సీట్లకూ పెరిగిన పోటీ.. పిల్లలకు కోచింగ్ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థుల వలసతమ పిల్లలను సైతం చేర్చి ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులుఈ �
బోథ్, సెప్టెంబర్ 28: జిలాలలో సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం మంగళవారం కొనసాగింది. బోథ్ మండలంలో 82.08 మిల్లీ మీటర్లుగా నమోదైంది. పెద్దవాగు, ధన్నూర్ (బీ), నక్కలవాడ, అందూర్, రఘునాథ్పూర్, సొనాల, చింతల్బోరి, �
అడవి బిడ్డలకు సర్కారు దన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 45.32కోట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ద్వారా విడుదల వివిధ యూనిట్లు అందించేందుకు కసరత్తు ఉమ్మడి జిల్లాలో 16,958 దరఖాస్తులు ఎంపిక కోసం ఇప్పటి
అడవి బిడ్డలకు సర్కారు దన్ను స్వయం ఉపాధిపై ప్రత్యేక దృష్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ. 45.32కోట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ద్వారా విడుదల వివిధ యూనిట్లు అందించేందుకు కసరత్తు నాలుగు జిల్లాల్ల�
ఖానాపూర్టౌన్ : మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల
జడ్పీ సీఈవో గణపతి గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ సిరికొండ, సెప్టెంబర్ 18 : ప్రజలు కొవిడ్ టీకాపై భయాందోళనకు గురికాకుండా తప్పనిసరిగా తీసుకోవాలని జడ్పీ సీఈవో గణపతి అన్నారు. మండలంలోని పొచ్చంపల్లి, పొన్న, తుమ్మ
భైంసాలో ప్రశాంతంగా గణేశుడికి వీడ్కోలు ఆకట్టుకున్న శోభాయాత్ర, నృత్యాలు.. పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విఠల్రెడ్డి భారీ క్రేన్ల సహాయంతో గణనాథుడు గంగమ్మ ఒడికి.. ఇద్దరు ఏఎస్పీలు, 600 మంది సిబ్బందితో పోలీసు బ�
రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్గోయల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఎదులాపురం / నిర్మల్ టౌన్ , సెప్టెంబర్18: పరిపూర్ణమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ అన్నార