విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులపై సర్కారు నిఘా నమూనాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు నిర్మల్ టౌన్, నవంబర్ 18: యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, రసాయన మందు�
ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలి నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను నిర్మల్ కలెక్�
మంత్రి ఐకేరెడ్డి | యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు సీఎం కేసీఆర్పై బీజేపీ నాయకుల విమర్శలు హేయం వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సంక్షేమమేది..? మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆత్మ పాలక వర్గ ప్రమాణ స్వీ
మంత్రి అల్లోల | జిల్లా దవాఖానలో ఆక్సిజన్ కొరతను తీర్చేలా స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
మంత్రి ఐకే రెడ్డి | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సోన్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద�
నిర్మల్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కన్నులపండువగా సాగింది. ఈ సందర�
బాసర : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంద్రం బాసరలో శనివారం పీఏసీఎస్ ఆధ్వ
ఖానాపూర్రూరల్ : భారతదేశం టెక్నాలజీ రంగంలో అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటున్న తరుణంలో ఇంకా మూఢచారాల పేరిట పలు చోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రాల నెపంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఖానాపూ�
కుంటాల : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలో ఆయన పర్యటిం
ఖానాపూర్ రూరల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామం సేవ్యనాయక్ తండా పరిధిలో సోమవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాల య్యాయి. సీఐ �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : యాదాద్రి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. యాదాద్రి లక్ష