ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018లో కొత్త జోన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇటీవల 317 జీవోతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో సీనియారిటీ ప్రతిపాదికన ఉద్యోగుల కేటాయిం పు చేపట్టింది. 52శాఖలత�
రాష్ట్ర అధికారాల అడ్డుకట్టకు కొత్త సాఫ్ట్వేర్ నేటి నుంచి అమలుకు చర్యలు స్థానికంగా పనికొచ్చే పనులకు అడ్డుపుల్ల ఇక కూలీలకు వసతులు కరువు వేసవి భత్యం కట్, తగ్గనున్న ఆదాయం ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల మం
కొన్ని రకాల పక్షులు విదేశాల నుంచి మన దేశాన్ని ప్రతి సంవత్సరం వలస వస్తుంటాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా పెలికాన్ జాతికి చెందిన పక్షులు శీతాకాలంలో ఇక్కడికి వచ్చి మూడు నాలుగు నెలలు ఇక్కడే నివ�
Minister Indrakaran reddy | హై కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తండ్రి విద్యాసాగర్ రెడ్డి (న్యాయవాది) పార్థీవదేహానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు.
టీఆర్ఎస్ కొత్త అధ్యక్షులను సన్మానించిన శ్రేణులు ఆదిలాబాద్లో జోగు రామన్నకు శుభాకాంక్షల వెల్లువ విఠల్రెడ్డిని అభినందించిన మంత్రి అల్లోల, నాయకులు కష్టపడేవారికి పార్టీలో సముచిత స్థానం టీఆర్ఎస్ ఆద�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 27 : దేశంలోనే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు చూడలేకపోతున్నారని, చౌకబారు ఆరోపణలు చేస్తే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ప్రత�
నిర్మల్ టౌన్, జనవరి 27 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం టైగర్ జోన్ ప్రాంతంలోకి యూరప్ నుంచి వలస పక్షులు వచ్చినట్లు ఖానాపూర్ ఎఫ్డీవో కోటేశ్వర్రావు తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ�
ఉమ్మడి జిల్లాలో తొలుత వెయ్యి మందికి ప్రయోజనం ఇప్పటికే అధికారులతో మంత్రి అల్లోల సమీక్ష పారదర్శకంగా లబ్ధిదారులఎంపికకు ఆదేశం నిర్మల్ టౌన్, జనవరి 27: దళితబంధు బంధు ఎన్నో దళిత కుటుంబాలకు వరంగా మారబోతున్నది
Minister IK Reddy | నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయంతో అనుసంధానంగా నిలువాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల
పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తా పదవి అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు ‘నమస్తే’తో సిర్పూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కుమ్రం భీం ఆసిఫా
ఘనంగా గణతంత్ర వేడుకలు పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు బోథ్, జనవరి 26: బోథ్ నియోజకవర్గంలో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శివరాజ్, పో�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గణతంత్ర వేడుకలు కొవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహణ ఆయా చోట్ల జెండాలు ఎగరేసిన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు ఎదులాపురం/ ని