Minister IK Reddy | ఇక నుంచి జిల్లా రైతులు రూపాయి ఖర్చు లేకుండా భూసార పరీక్షలు జరిపించుకోవచ్చు. 72 గంటలలో ఫలితాలు తెలుసుకోవచ్చని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Minister ik reddy | జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ పనుల్లో వేగం పెంచాలి, ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
18న నిర్మల్లో భూమిపూజ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిర్మల్ టౌన్, జనవరి 13 : జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఈనెల 18న జిల్లా కేంద్రంలో రూ. 31 కోట్లతో 250 పడకల మెడికల�
24 గంటలూ అందుబాటులో.. l1098 నంబర్కు కాల్ చేస్తే చాలు వేధింపులు, హింసపై తక్షణ స్పందన అత్యవసర సమయాల్లో అండగా సిబ్బంది నిర్మల్ చైన్గేట్, జనవరి 13: బాలల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా అన
Minister Indrakaran reddy | రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
Minister Indrakaran Reddy | మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేతల నోటి దురుసుపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి సీఎం అయిన వారా.. మాకు నీతులు చెప్పేది అ�
భైంసా, జనవరి 6 : అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని డీఐవో శ్రీనివాస్ సూచించా రు. పట్టణంలోని వశిష్ఠ జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ను గురువారం తనిఖీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15-18 సంవత్స
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్మణచాంద, మామడలో రైతుబంధు సంబురాలకు హాజరు పాల్గొన్న ఎమ్మెల్సీ దండె విఠల్, నాయకులు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం లక్ష్మణచాంద, జనవరి 6 : నిత్యం అన్నదాత సంక్షేమం కోరే సీఎం క
మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ. వెయ్యి జరిమానా విధించండి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, జనవరి 6 : ఒమిక్రాన్ వైరస్తో పాటు కొవిడ్ వైరస్ మూడో దశ కేసులు పెరుగు తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాం�
Minister Indrakaran reddy | రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ ప్రతి రైతుకు బంధువు అయ్యారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Minister Indrakaran Reddy | తెలంగాణలో పంట పెట్టుబడి సాయం అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.