నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ గ్రామానికి చెందిన కడారి రాజాచారి-అమృత దంపతులకు ఒక కుమారుడు నరే శ్, ఒక కూతురు ఉంది. రాజాచారి పోలీస్ ఉద్యోగి కావడంతో బోథ్, సోన్ మండలాల్లో పనిచేశారు. ఈయన కుమారుడు నరేశ్ ఆ
టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం కేసీఆర్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్లో సీఎంను మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి మర�
తక్కువ రేటుకు విదేశీ కరెన్సీ ఇస్తామంటూ మోసగించేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ ప్రాంతానికి చెందిన అలీఖాన్, ఆస్మాబేగం
చలన చిత్రాల నిర్మాణానికి నిర్మల్ అనువైన ప్రాంతమని ప్రముఖ సీనియర్ నటి ఆమని, యువ నటి కోమలి అన్నారు. ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’ సినిమా షూటింగ్ పూర్తైన నేపథ్యంలో మంగళవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర
నిర్మల్ జిల్లా బాసర గ్రామంలోని దస్తగిరి గుట్టపై 10వ శతాబ్ధంనాటి కల్యాణి చాళుక్యుల శాసనాన్ని తెలంగాణ బృందం గుర్తించింది. ఈ శాసనంలో కల్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడైన...
నిర్మల్ జిల్లాకే తలమానికంగా నిలిచేలా రూ.3 కోట్ల నిధులతో మహాలక్ష్మీ ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఒక్క మొక్కా లేకుండా చర్యలకు ఆదేశాలు.. సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా బంద్ విస్తృతంగా అవగాహనకల్పిస్తున్న పోలీసులు నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 5 : నిర్మల్ను గంజా యి రహిత జిల్లాగా మార్చేందుకు సర్కారు చర్యల�
నేటి నుంచి వంద రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్మల్ జిల్లాలో 1050 పాఠశాలల్లో అమలు నిర్మల్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ) 4 : తెలంగాణ సమగ్రశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో శనివారం నుంచి పఠన (రీడ్- చదువు, ఆనందించు, అభ�
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని పద్మావతి మండల సమాఖ్య సమావేశ మందిరంలో 41 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక�
ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018లో కొత్త జోన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇటీవల 317 జీవోతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో సీనియారిటీ ప్రతిపాదికన ఉద్యోగుల కేటాయిం పు చేపట్టింది. 52శాఖలత�
రాష్ట్ర అధికారాల అడ్డుకట్టకు కొత్త సాఫ్ట్వేర్ నేటి నుంచి అమలుకు చర్యలు స్థానికంగా పనికొచ్చే పనులకు అడ్డుపుల్ల ఇక కూలీలకు వసతులు కరువు వేసవి భత్యం కట్, తగ్గనున్న ఆదాయం ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల మం
కొన్ని రకాల పక్షులు విదేశాల నుంచి మన దేశాన్ని ప్రతి సంవత్సరం వలస వస్తుంటాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా పెలికాన్ జాతికి చెందిన పక్షులు శీతాకాలంలో ఇక్కడికి వచ్చి మూడు నాలుగు నెలలు ఇక్కడే నివ�
Minister Indrakaran reddy | హై కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తండ్రి విద్యాసాగర్ రెడ్డి (న్యాయవాది) పార్థీవదేహానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు.