సిజేరియన్లు చేస్తున్నట్లు తేలడంతో కలెక్టర్ ఆదేశాలు నిర్మల్, భైంసాల్లో ప్రత్యేకాధికారుల బృందం తనిఖీ సీలు వేసిన ఆర్డీవోలు నిర్మల్ చైన్గేట్/భైంసా, మార్చి 29 : నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున�
నిర్మల్ జిల్లా, పెంబి మండలం, చాకిరేవు గూడానికి తక్షణమే నీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని రాష్ట్ర గిరిజన, స�
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలనేది ప్రభుత్వ ఆశయం. ఇందుకు పలు ప్రభుత్వ ప్రసూతి దవాఖానల్లో ‘నర్స్ మిడ్ వైఫ్ ఆఫ్ ప్రాక్టీషనర్ సిస్టమ్'ను ప్రారంభించింది.
హైదరాబాద్, మార్చి 7 : నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భ�
ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.25 లక్షలు కేటాయించాలని విన్నపం కొత్త జీపీల్లో దూరం కానున్న ప్రజల కష్టాలు ఉమ్మడి జిల్లాలో 612 జీపీలకు నిర్మించాలని ప్రతిపాదనలు నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 26 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్�
సర్కారు బడులను బలోపేతం చేసేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ �
ఉమ్మడి జిల్లాలో యువ మహిళా ఎస్ఐలు ఇటీవల ఆయా స్టేషన్ల పరిధిలో బాధ్యతల స్వీకరణ శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నం మగవారితో సమానంగా విధులు అటు కుటుంబం.. ఇటు కర్తవ్యం ఆదర్శంగా నిలుస్తున్న అతివలు నిర్మల్ అర్బన�
ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. యు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తీపి కబురు ప్రకటించింది. పల్లె, పట్టణ ప్రగతికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతినెలా నిధులను మంజూరు చేయడమే కాకుండా ప్రజాప్రతినిధులకు గౌర
సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గం అనుసరణీయమని, అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నా�
కుంటాల మండల ప్రజల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ మహాదేవి జాతర బుధవారంతో ముగిసింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తడంతో పండుగ వాతావరణ నెలకొన్నది. వేద పండితులు శ్రీ గురుమాంచి చంద్రశ�