జాకీల సాయంతో హౌస్ లిఫ్ట్టింగ్ ఆరు ఫీట్ల ఎత్తుకు ఇల్లు 15 రోజుల్లో పనులు పూర్తి రూ.2 లక్షల 20 వేలకు ఒప్పందం ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు దస్తురాబాద్, జూన్ 19 : పట్టణ వాసులే కాదు పల్లెవాసులు ఆధునిక పరిజ్ఞానం
సాంకేతికత సహకారంతో కేసుల ఛేదన సీసీటీఎన్ఎస్ ద్వారా నమోదు జిల్లావ్యాప్తంగా టెక్ టీంల ఏర్పాటు సైబర్ క్రైం నిరోధానికి 1930 టోల్ఫ్రీ నంబర్ నిర్మల్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖల�
ఫాదర్స్డేను పురస్కరించుకొని ఫ్రీ టికెట్ జర్నీ ఉమ్మడి జిల్లాలో సద్వినియోగం చేసుకున్న ఐదువేల మంది సర్కారు, సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికులు నిర్మల్ టౌన్, జూన్ 19:తెలంగాణ ఆర్టీసీకి ప్రజ�
పెరుగుతున్న విస్తీర్ణం.. 32 వేల ఎకరాల్లో సాగు బోథ్, జూన్ 19: రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో పత్తికి అధిక డిమాండ్ ఉండడంతో ఈ పంట వేస్తున్నారు. బోథ్ మండలంలో 2021-22కి గాను వానకాలం పంట కింద
భైంసాలో మున్సిపల్ అధికారుల ప్రత్యేక దృష్టి ప్రజలు సహకరించాలని సూచన భైంసా, జూన్ 19 : మనిషి మనుగడకు మూలమైన మట్టి, నీరు, గాలిలో ప్లాస్టిక్ కణాలు వ్యాపించాయన్న వాస్తవం పలు అధ్యయనాల్లో వెల్లడైంది. గాలిలోని ద�
శ్రీరాంపూర్, జూన్ 14: టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్తోనే కార్మిక సమస్యలు పరిష్కారమవుతున్నాయని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తెలిపారు. శ్రీరాంపూర్ ఆర్కే-6గనిపై ఉపాధ్యక్షుడు సురేం�
లక్ష్మణచాంద, జూన్ 14 : పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పీచర, ధర్మారంలో మంగళవారం నిర్వహించిన పల్లె ప్ర�
నిర్మల్, జూన్ 13(నమస్తే తెలంగాణ) : నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ దాదాపు ముగిసింది. నిర్మల్ జిల్లాలోని 18 మండలాల పరిధిలోని 182 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా
అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు నేరడిగొండ, జూన్ 14 : సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి చ�
నేటి నుంచి కళాశాలలు ప్రారంభం.. ఇప్పటికే ప్రారంభమైన పాఠశాలలు నిర్మల్, భైంసా, ఖానాపూర్లో షీటీం బృందాల పర్యవేక్షణ ఇప్పటికే 52 మంది ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఎవరైనా వేధిస్తే 9490619043 ఫోన్ చేయండి నిర్మల్ అర్బన్, �
నిర్మల్ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు : మంత్రి ఐకే రెడ్డి ఆదిలాబాద్ : పేద విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ సేవలు ఉపయోగించుకొని బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇ
‘తుల’ సొసైటీ పోటీ పరీక్షలపై అవగాహన స్టడీ మెటీరియల్ పంపిణీ ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు బోథ్, మే 31 : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్ విధానంలో చదివితే సత్ఫలితాలు వస్తాయన
రేపటి నుంచి ప్రారంభం మొదటిసారి నిర్మల్ జిల్లాలో కేంద్రం 95 వేల పరీక్షా పత్రాల కేటాయింపు విధులకు 690 మంది ఉపాధ్యాయుల ఎంపిక నిర్మల్, మే 31 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షలు ఇటీవల ముగియగా, ఈ నెల 2 నుంచి 1
ఇప్పటి వరకు రూ.30 కోట్లు జమ : నిర్మల్ డీఎస్వో సుధారాణి నిర్మల్ టౌన్, మే 31 : నిర్మల్ జిల్లాలోని రైతుల ఖాతాల్లోకి వరిధాన్యం డబ్బు ఇప్పటి వరకు రూ.30 కోట్లు జమ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుధారాణి తె�