నేటి నుంచి కళాశాలలు ప్రారంభం.. ఇప్పటికే ప్రారంభమైన పాఠశాలలు నిర్మల్, భైంసా, ఖానాపూర్లో షీటీం బృందాల పర్యవేక్షణ ఇప్పటికే 52 మంది ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఎవరైనా వేధిస్తే 9490619043 ఫోన్ చేయండి నిర్మల్ అర్బన్, �
నిర్మల్ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు : మంత్రి ఐకే రెడ్డి ఆదిలాబాద్ : పేద విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ సేవలు ఉపయోగించుకొని బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇ
‘తుల’ సొసైటీ పోటీ పరీక్షలపై అవగాహన స్టడీ మెటీరియల్ పంపిణీ ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు బోథ్, మే 31 : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్ విధానంలో చదివితే సత్ఫలితాలు వస్తాయన
రేపటి నుంచి ప్రారంభం మొదటిసారి నిర్మల్ జిల్లాలో కేంద్రం 95 వేల పరీక్షా పత్రాల కేటాయింపు విధులకు 690 మంది ఉపాధ్యాయుల ఎంపిక నిర్మల్, మే 31 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షలు ఇటీవల ముగియగా, ఈ నెల 2 నుంచి 1
ఇప్పటి వరకు రూ.30 కోట్లు జమ : నిర్మల్ డీఎస్వో సుధారాణి నిర్మల్ టౌన్, మే 31 : నిర్మల్ జిల్లాలోని రైతుల ఖాతాల్లోకి వరిధాన్యం డబ్బు ఇప్పటి వరకు రూ.30 కోట్లు జమ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుధారాణి తె�
జిల్లాలో మూడోవంతు సాగుకు రైతులు సన్నద్ధం రాష్ట్ర ఉద్యానవనశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి నిర్మల్ టౌన్, మే 31: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పంటల దిగుబడుల్లో రికార్డు సృష్టించిందని, రాన�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ ‘నకిలీ’ నియంత్రణపై సమావేశం సోన్, మే 31: వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు తీసుకుంటూనే నకిలీ విత్తనాల నియంత్రణపై ప్రత
అభిజిత్ శుభలగ్న ముహూర్తంతో వేలాదిగా వివాహాలు ఫంక్షన్లకు దొరకని హాళ్లు, పంతుళ్లు నిర్మల్ టౌన్, మే 24 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండ్లిబాజా మోగనున్నది. ఈ ఏడాదిలో కుదిరిన పెండ్లిల్ల్లో, ఈ నెల 25వ తేదీ మంచ�
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్మల్ ఆర్భన్, మే 24: నీటి పారుదల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో
సారంగాపూర్, మే16 : నిర్మల్ జిల్లాలో ఈజీఎస్ ద్వారా చేపడుతున్న పనులను కేంద్రం బృందం పరిశీలిస్తున్నది. బృందంలోని సభ్యులు వివిధ మండలాల్లో విడివిడిగా పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కాగా, సారంగాపూర్ �
నిర్మల్ పట్టణం లో పిస్తోల్ కలకం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. స్థానిక దివ్యానగర్ కాలనీ ఇబ్రహీం చెరువు ప్రాంతంలోని బండరాయిపై పిస్తోల్ కనబడడంతో స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు
వేసవి కాలంలో మామిడి పండ్ల ధరలు మండిపోతున్నాయి. ఈసారి మామిడి తోటలకు తామర తెగులు సోక డంతో కాత ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కాసిన మామిడికి మార్కెట్లో మంచి ధర లభిస్తు న్నా దిగుబడి లేక రైతులు ఆందోళన చెందుతు �
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వేదం పాఠశాల యాజమాన్యం చిన్నారుల కోసం మంగళవారం ఎలక్ట్రిక్ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైలులో విద్యార్థులను పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిప్పడంతో చిన్నారుల