దీపావళి పండుగ వేళ నిర్మల్ జిల్లాలో నాసిరకం వస్తువుల విక్ర యం విచ్చల విడిగా కొనసాగుతున్నది. అధికారు లు తరుచూ తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపా రులు హద్దు మీరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొ�
BRS|టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్మల్ జిల్లా లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
త్వరలో నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్ కాలనీలో మంత్రి పర్�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో మడిపెల్లి భద్రయ్య విగ్రహావిష్కరణ నిర్మల్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ) : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్య, సాహితీ రంగానికి చేసిన సేవలు మర�
వారి స్ఫూర్తితోనే నేను ఈ స్థాయికి ఎదిగా.. విద్యారంగ బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి డీఈవో, ఉపాధ్యాయుల కృషితోనే రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి అల్లోల నిర్మల్
ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా దరఖాస్తు చేసుకోగానే పథకం మంజూరు నిర్మల్ జిల్లాలో 26వేల కుటుంబాలకు లబ్ధి ఇప్పటివరకు రూ. 222 కోట్లు పంపిణీ సబ్బండ వర్గాలకు అందుతున్న సాయం నిర్మల్, ఆగస్టు 27(నమస్తే తెలంగ�
నిర్మల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీసీలకే నేడు కొలువుదీరనున్న పాలకవర్గం నిర్మల్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ పదవుల భర్తీలో సామాజిక వర్గాలవారీగా ప్రాధాన్యత లభి
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం హాజరుకానున్న 10,014 మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.. గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి నిర్మల్ అర్బన్, ఆగస్టు 27 : కానిస్టేబుల్ ప్ర�
అలంకరించిన ఎద్దులతో ఊరేగింపు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించిన రైతులు బోథ్, ఆగస్టు 27 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. బోథ్ మండలం ధన్నూర్
బోథ్ జడ్పీటీసీ సంధ్యారాణి రోగులకు పండ్లు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు బోథ్, ఆగస్టు 19: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జడ్పీటీసీ �
పశు సంపద, పాల ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక చర్యలు నిర్మల్ జిల్లాలో 57,315 పశువులకు కృత్రిమ గర్భధారణ తద్వారా 16, 609 మేలు జాతి దూడల జననం ఇప్పటివరకు మూడు విడుతల్లో కార్యక్రమం ప్రస్తుతం రోజుకు 2.14 లక్షల లీటర్ల పాల ఉత్�
ముథోల్/కుభీర్/భైంసా, ఆగస్టు 19 : అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ముథోల్, కుభీర్, భైంసా మండలాల్లో పర్యటించారు. ముథోల్ మండలంల�
నిర్మల్, జూలై 28(నమస్తే తెలంగాణ):మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోంది. ఇందులో భా గంగా యేటా 100 శాతం సబ్సిడీతో చేప పిల్లల పెంపకం చేపడుతున్నది. ఈ మేరకు 2022-23 సంవత