మండల కేంద్రంలోని నాగభూషణం, వేదం, పట్నాపూర్లోని దిశ మోడల్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. పట్నాపూర్లోని దిశ మోడల్ స్కూల్లో సర
వరి పండించిన రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలువనున్నది. ఇప్పటికే వానకాలం సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట కోత కోసి ధాన్యం ఆరబెడుతున్నారు. దీంతో నవంబర్ మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా �
రైతాంగం.. మూసపద్ధతికి స్వస్తి పలికి.. లాభదాయక పంటలవైపు దృష్టిసారిస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగా ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నది.
నిర్మల్ జిల్లాలో పేకాట జోరుగాసాగుతున్నది. సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులను గుల్లచేస్తున్నది. నిర్మల్, భైంసా, ఖానాపూర్లో విచ్చలవిడిగా పెరిగిన ఈ సంస్కృతి, ఇప్పుడు పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్ర
దీపావళి పండుగ వేళ నిర్మల్ జిల్లాలో నాసిరకం వస్తువుల విక్ర యం విచ్చల విడిగా కొనసాగుతున్నది. అధికారు లు తరుచూ తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపా రులు హద్దు మీరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొ�
BRS|టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్మల్ జిల్లా లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
త్వరలో నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్ కాలనీలో మంత్రి పర్�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో మడిపెల్లి భద్రయ్య విగ్రహావిష్కరణ నిర్మల్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ) : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్య, సాహితీ రంగానికి చేసిన సేవలు మర�
వారి స్ఫూర్తితోనే నేను ఈ స్థాయికి ఎదిగా.. విద్యారంగ బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి డీఈవో, ఉపాధ్యాయుల కృషితోనే రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి అల్లోల నిర్మల్
ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా దరఖాస్తు చేసుకోగానే పథకం మంజూరు నిర్మల్ జిల్లాలో 26వేల కుటుంబాలకు లబ్ధి ఇప్పటివరకు రూ. 222 కోట్లు పంపిణీ సబ్బండ వర్గాలకు అందుతున్న సాయం నిర్మల్, ఆగస్టు 27(నమస్తే తెలంగ�
నిర్మల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీసీలకే నేడు కొలువుదీరనున్న పాలకవర్గం నిర్మల్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ పదవుల భర్తీలో సామాజిక వర్గాలవారీగా ప్రాధాన్యత లభి
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం హాజరుకానున్న 10,014 మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.. గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి నిర్మల్ అర్బన్, ఆగస్టు 27 : కానిస్టేబుల్ ప్ర�