67 పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఈ ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమం అమలు ఆసక్తిచూపుతున్నతల్లిదండ్రులు ఇప్పటికే చాలా చోట్ల నో అడ్మిషన్స్ బోర్డులు ఆడపిల్లలకు పూర్తి భరోసాగా విద్యాలయాలు నిర్మ�
చిట్టి బుర్రలకు పదును పెడుతూ.. అంగన్వాడీల్లో ఆట పాటలతో విద్యాబుద్ధులు ఇంగ్లిష్, తెలుగులో అర్థమయ్యేలా బోధన భైంసా, జూలై 3 : అంగన్వాడీ కేంద్రాల్లో సృజనాత్మక విధానాలు అవలంబిస్తున్నారు. దీంతో ఇవి చిన్నారుల�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చేరిన బుక్స్ బార్ కోడింగ్ ఆధారంగా పంపిణీ డిపోకు చేరిన పుస్తకాలు.. ఒకే పుస్తకం రెండు భాషలు విద్యార్థులకు సలువుగా ఆంగ్ల బోధన త్వరలో పాఠశాలలకు సరఫరా నిర్మల్ అర్బన్, జూన్ 26:త
వేగంగా నిర్మల్ – ఖానాపూర్ రహదారి విస్తరణ పనులు ట్రాన్స్లొకేషన్తో పెద్ద చెట్లకు జీవం నిర్మల్-ఖానాపూర్ జాతీయ రహదారి 61 విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృ�
నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం చాట్ల శ్రావణ్కుమార్ చొరవ నిర్మల్ అర్బన్, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి కృషిచేస్తుండగా పేదల పిల్లలతోపాటు ఉపాధ్యాయుల పిల్
జాకీల సాయంతో హౌస్ లిఫ్ట్టింగ్ ఆరు ఫీట్ల ఎత్తుకు ఇల్లు 15 రోజుల్లో పనులు పూర్తి రూ.2 లక్షల 20 వేలకు ఒప్పందం ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు దస్తురాబాద్, జూన్ 19 : పట్టణ వాసులే కాదు పల్లెవాసులు ఆధునిక పరిజ్ఞానం
సాంకేతికత సహకారంతో కేసుల ఛేదన సీసీటీఎన్ఎస్ ద్వారా నమోదు జిల్లావ్యాప్తంగా టెక్ టీంల ఏర్పాటు సైబర్ క్రైం నిరోధానికి 1930 టోల్ఫ్రీ నంబర్ నిర్మల్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖల�
ఫాదర్స్డేను పురస్కరించుకొని ఫ్రీ టికెట్ జర్నీ ఉమ్మడి జిల్లాలో సద్వినియోగం చేసుకున్న ఐదువేల మంది సర్కారు, సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికులు నిర్మల్ టౌన్, జూన్ 19:తెలంగాణ ఆర్టీసీకి ప్రజ�
పెరుగుతున్న విస్తీర్ణం.. 32 వేల ఎకరాల్లో సాగు బోథ్, జూన్ 19: రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో పత్తికి అధిక డిమాండ్ ఉండడంతో ఈ పంట వేస్తున్నారు. బోథ్ మండలంలో 2021-22కి గాను వానకాలం పంట కింద
భైంసాలో మున్సిపల్ అధికారుల ప్రత్యేక దృష్టి ప్రజలు సహకరించాలని సూచన భైంసా, జూన్ 19 : మనిషి మనుగడకు మూలమైన మట్టి, నీరు, గాలిలో ప్లాస్టిక్ కణాలు వ్యాపించాయన్న వాస్తవం పలు అధ్యయనాల్లో వెల్లడైంది. గాలిలోని ద�
శ్రీరాంపూర్, జూన్ 14: టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్తోనే కార్మిక సమస్యలు పరిష్కారమవుతున్నాయని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తెలిపారు. శ్రీరాంపూర్ ఆర్కే-6గనిపై ఉపాధ్యక్షుడు సురేం�
లక్ష్మణచాంద, జూన్ 14 : పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పీచర, ధర్మారంలో మంగళవారం నిర్వహించిన పల్లె ప్ర�
నిర్మల్, జూన్ 13(నమస్తే తెలంగాణ) : నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ దాదాపు ముగిసింది. నిర్మల్ జిల్లాలోని 18 మండలాల పరిధిలోని 182 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా
అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు నేరడిగొండ, జూన్ 14 : సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి చ�