శివరాత్రి పండుగ రోజున పరమ శివుడి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తారు. భక్తుల తాకిడికి శివాలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ మార్మోగుతాయి. అయితే శివుడికి, నాగుపాముక�
నిర్మల్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. జనసంచారంతో రహదారులు కూడా రద్దీగా మారుతున్నాయి. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, బస్టాండ్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్ ప్రాంతాలు ఉదయం నుంచి మధ్య
ప్రజా సంక్షేమ మే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో శరవేగంగా అభ�
private travel bus | నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా బస్ ఇంజిన్లో మంటలు
దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో కోట్లాది రూపాయలు వెచ్చించి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్�
మండల కేంద్రంలోని నాగభూషణం, వేదం, పట్నాపూర్లోని దిశ మోడల్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. పట్నాపూర్లోని దిశ మోడల్ స్కూల్లో సర
వరి పండించిన రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలువనున్నది. ఇప్పటికే వానకాలం సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట కోత కోసి ధాన్యం ఆరబెడుతున్నారు. దీంతో నవంబర్ మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా �
రైతాంగం.. మూసపద్ధతికి స్వస్తి పలికి.. లాభదాయక పంటలవైపు దృష్టిసారిస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగా ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నది.
నిర్మల్ జిల్లాలో పేకాట జోరుగాసాగుతున్నది. సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులను గుల్లచేస్తున్నది. నిర్మల్, భైంసా, ఖానాపూర్లో విచ్చలవిడిగా పెరిగిన ఈ సంస్కృతి, ఇప్పుడు పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్ర