నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలో మీటర్ల దూరంలోని కొండలు, లోయల మధ్య వెలిసిన కదిలె పాపహరేశ్వర శివాలయం ప్రసిద్ధి చెందినది. ఆలయ ప్రాంగణంలో సోమవారం 11వ శతాబ్దపు నాట్య శివుని విగ్రహాన్ని గుర్తించినట్టు చరిత్
తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది విడుతలు పూర్తి కాగా, ఆయా విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెలు, పట్టణాలు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు సమీపంలో గల మిర్జాపూర్ గ్రామ పరిధిలో నిర్మిస్తున్న సెకండ్ బెటాలియన్ హెడ్క్వార్టర్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 162 సర్వే నంబర్లోని పదెకరాల్లో నిర్�
పది ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. కాగా, జిల్లా 76.36 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 30వ స్థానం దక్కించుకుంది. జిల
పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ (Niramal) జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. 99 శాతం ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister In
నిర్మల్ జిల్లాలోనే అత్యంత ప్రాచీనమైన మండలంలోని కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ చైర్మన్, దేవాదాయశాఖ అధికారులు కోరారు. ఈమేరకు సోమవారం ఆహ్వాన పత్రిక, గోడప్రతులను మంత్రి �
Minister Indrakaran reddy | మాయమాటలు, అబద్దపు ప్రచారాలతో పబ్బం గడుపుకునే ప్రతిపక్షాల మాటలు విని బతుకులు ఆగం చేసుకోవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran reddy) ప్రజలకు విజ్ఞ�
Minister Indrakaran reddy | నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్(CM KCR)ను మరోసారి ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర అటవిశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి(Minister Indraka
Jagjeevan Ram | దళితుల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషి చేసిన బాబూ జగ్జీవన్ రామ్(Jagjeevan Ram) ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి(Minister Indrakaran Reddy) పిలుపునిచ్చారు.
BRS | సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో 60 లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్(BRS) జాతీయ పార్టీగా ప్రజాదరణ పొందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran reddy) అన్నారు.
Rahul Gandhi | రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటువేయడాన్ని అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు.
Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని రాష్ట్ర అటవి, న్యాయ శాఖ మంత్రి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం మహిళలు, చిరువ్యాపారులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం అమలు చేస్తున్నది.