నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి సంబంధించి 18 గేట్లకు గానూ అందులోని నంబర్ 1, 3, 16, 18 గేట్లు మోరాయించడంతో ఇటీవల వచ్చిన వరదకు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రే�
పండ్ల తోటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులను పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి మళ్లించడానికి రాయితీ (సబ్సీడీ)లను అందిస్తున్నది. ప్రతి మొక్కకు నీటి అందించేందుకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పర�
రైతు బంధు.. అన్నదాతల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఒకప్పుడు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. స్ధిరాస్తులు, చరాస్తులు అమ్మి, బంగారం కుదువ పెడితేగాని రుణం దొరికేది కా
CM KCR | గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని.. మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని, ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్’ ఇదే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్
Minister IndraKaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లపల్లి శివారు క్రషర్ రోడ్ లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్ల సముదాయాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలో మీటర్ల దూరంలోని కొండలు, లోయల మధ్య వెలిసిన కదిలె పాపహరేశ్వర శివాలయం ప్రసిద్ధి చెందినది. ఆలయ ప్రాంగణంలో సోమవారం 11వ శతాబ్దపు నాట్య శివుని విగ్రహాన్ని గుర్తించినట్టు చరిత్
తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది విడుతలు పూర్తి కాగా, ఆయా విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెలు, పట్టణాలు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు సమీపంలో గల మిర్జాపూర్ గ్రామ పరిధిలో నిర్మిస్తున్న సెకండ్ బెటాలియన్ హెడ్క్వార్టర్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 162 సర్వే నంబర్లోని పదెకరాల్లో నిర్�
పది ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. కాగా, జిల్లా 76.36 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 30వ స్థానం దక్కించుకుంది. జిల
పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ (Niramal) జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. 99 శాతం ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister In
నిర్మల్ జిల్లాలోనే అత్యంత ప్రాచీనమైన మండలంలోని కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ చైర్మన్, దేవాదాయశాఖ అధికారులు కోరారు. ఈమేరకు సోమవారం ఆహ్వాన పత్రిక, గోడప్రతులను మంత్రి �