నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధులు భక్తులతో కోలాహలంగా మారాయి. విభిన్న రూపాల్లో ఉన్న గణనాథులు ఆకట్టుకుంటున్నాయి.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మల్లక్చించోలి అట వీ ప్రాంతంలోని రాజన్నలొద్ది వద్ద గురువా రం వేకువజామున చిరుతపులి అప్పుడే పుట్టి న బర్రె దూడను చంపింది. మల్లక్చించోలి గ్రామానికి చెందిన రైతు ప్రశాంత్
‘ఆరోగ్య మహిళ’కు అద్వితీయ స్పందన లభిస్తోంది. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యనిస్తున్న రాష్ట్ర సర్కారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలో�
సంపద వనాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయా మండలాల్లో ఏర్పాటు చేయాలని భావించింది. నిర్మల్ జిల్లాకు మూడింటిని కేటాయించగా, స్థలం సమస్య కారణంగా కడెం మండల కేం�
రెండేళ్ల కాలపరిమితితో మద్యం దుకాణాల టెండర్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్లో 40, నిర్మల్లో47 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రానికి చెందిన ఝాన్సీ స్మార్ట్ హెల్మెట్ రూపొందించి అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఝాన్సీ ఆ
ఓటు వజ్రాయుధం లాంటిది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యేటా సమగ్ర ఓటర్ల జాబితాకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించే పక్రియను వేగంగా చేపడు�
నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) వరద (Floods) పోటెత్తింది. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేస్తున్నారు. అయినప్పటికీ వరద పెద్దఎత�
పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల స్కూల్ గేమ్స్కు మోక్షం లభించింది. కొవిడ్ మూలంగా మూడేళ్లుగా ఆటలు లేక నిరాశతో ఉన్న క్రీడాకారుల్లో ఈ ఏడాది కొత్త ఉత్సాహం నిండింది.
నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి సంబంధించి 18 గేట్లకు గానూ అందులోని నంబర్ 1, 3, 16, 18 గేట్లు మోరాయించడంతో ఇటీవల వచ్చిన వరదకు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రే�
పండ్ల తోటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులను పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి మళ్లించడానికి రాయితీ (సబ్సీడీ)లను అందిస్తున్నది. ప్రతి మొక్కకు నీటి అందించేందుకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పర�