నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేట తపాలా కార్యాలయం పరిధిలోని బుట్టాపూర్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కలిపి 300 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో నుంచి 45 మంది పేర్లు సాంకేతిక సమస్యతో కడ�
నిబంధనలు పాటించని ప్రైవేటు దవాఖానలపై వైద్యాధికా రులు చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 200లకు పైగా ఆసుపత్రులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వ హించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవా లని ప్రభుత్
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్లో కరెంటు లేకపోవడంలో ఆశ వర్కర్లు టీకాలను చెట్ల కిందనే వేస్తున్నారు. ఇక్కడ ప్రతి బుధ, శనివారాల్లో చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఈ హెల్�
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నది. పక్షం రోజులుగా ప్రచారాన్ని వేగవంతం చేస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. కొంత మంది ఇతర పార్టీల్లో చేరుతున్నప్పటికీ కార్�
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో గురువారం టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ తగిలింది. మండల కేంద్రంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ పనులను కొనసాగించకుండా చర్యలు తీసుకు�
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సాకెర గ్రామంలో ఈజీఎస్ నిధులను ‘దారి’ మళ్లించారు. ఉపాధి హామీ కింద రూ. 15 లక్షలతో నూతనంగా సీసీ రోడ్ల పనులు ఎ లాంటి అనుమతులు, గ్రామసభ తీర్మానం లే కుండానే పూర్తిచేశారు. నిధులు ద�
పదో తరగతి మూల్యాంకనాన్ని బుధవారం నుంచి విద్యాశాఖ ప్రారంభించనుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజులపాటు మూల్యాంకనం చేసి 12వ తేదీన క్యాంపును మ�
‘చీకటిలో సామాజిక తనిఖీ’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు నిర్మల్ జిల్లా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం కుభీర్ మండల పరిషత్ ఆవరణలో ఈజీఎస్ ప్రజావేద�
Nirmal | మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట్లో పెండ్లి, బంధుగణంతో ఆ ఇంట సందడి నెలకొంది. పెండ్లి పనుల కోసం ఇంటిల్లిపాది నిమగ్నమయ్యారు. ఇంతలోనే అనుకోని విషాదం నెలకొంది.
Basara Temple | నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో ఇవాళ ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువ జామునే శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.