నిర్మల్ జిల్లా కుభీర్లో గురువారం నిర్వహించిన గ్రామసభకు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనంద్రావు పటేల్ హాజరయ్యారు. అనర్హులకు జాబితాలో చోటు కల్పించారంటూ రైతులు, ప్రజలు, నాయకులు అధికారులతో వాదన
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లాలవారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో 7,47,644 మంది ఓటర్లు ఉన్నారు.
‘నిర్మల్ పోలీస్-మీ పోలీస్' అనే నినాదంతో ప్రజలకు ఏడాది కాలంలో మరింత చేరువయ్యామని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఈ నెల 4 నాటికి ఏడాది పూర్తి కావస్తున్నది.
భైంసా పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరీ కేసును 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. నూతన సంవత్సర వేడుకల విందు కోసం చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక, గల్ఫ్ వెళ్లి అప్పులు తీర్చుదామని అక్కడి వెళ్లినా పని దొరుకక, తిరిగొచ్చి ఉన్న ఊరిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంద
పదేళ్లలో ఎనలేని అభివృద్ధి సాధించిన నిర్మల్ జిల్లా.. ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. పట్టించుకునే వారు లేక జిల్లాలో ప్రగతి పూర్తిగా కుంటుపడే పరిస్థితి నెలకొన్నది.
జగిత్యాల నుంచి కడెం వరకు వెళ్లే బస్సులను తమ గ్రామం మీదుగా నడపాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం భూత్కుర్కు చెందిన మహిళలు ఆదివారం మున్యాల-భూత్కుర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు.
నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు, నర్సాపూర్ (జీ) మండలం బూరుగుపల్లి(కే) గ్రామాలను అనుసంధానం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం బ్రిడ్జి నిర్మించారు. ఎస్సారెస్పీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలతో ఈ ఏ
Nirmal | రాష్ట్రంలో రైతులు ఆందోళనలు(Farmers protest) కొనసాగుతూనే ఉన్నాయి. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయిస్తు�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో తోటి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి బుధవారం వివరాల�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు సమస్యల సెగ తగులుతున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించేది లేదని ప్రకట�
Nirmal | రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేటర్లను ఇండ్లలోకి రాకుండా పలువురు దుర్భాష లాడుతున్నారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ (18) సోమవారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్క�