Nirmal | రాష్ట్రంలో రైతులు ఆందోళనలు(Farmers protest) కొనసాగుతూనే ఉన్నాయి. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయిస్తు�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో తోటి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి బుధవారం వివరాల�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు సమస్యల సెగ తగులుతున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించేది లేదని ప్రకట�
Nirmal | రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేటర్లను ఇండ్లలోకి రాకుండా పలువురు దుర్భాష లాడుతున్నారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ (18) సోమవారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్క�
నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను అడ్డుకునేందుకు ముందుకు రావాలని కోరుతూ రెండు రోజుల క్రితం గుండంపల్లి గ్రామస్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్�
నిర్మల్ జిల్లాలో నేటి(బుధవారం) నుంచి ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
రాష్ట్రంలోని మూడు జిల్లాల డీఈవోలపై వేటుపడింది. నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల డీఈవోలను విద్యాశాఖ బదిలీచేసింది. నిజామాబాద్ డీఈవో దుర్గాప్రసాద్, నిర్మల్ జిల్లా డీఈవో రవీందర్రెడ్డి సుధీర�
రాష్ట్రంలో రోజుకోచోట పులుల సంచారం వెలుగులోకి వస్తున్నది. అటవీ సమీపంలోని జిల్లాల్లో ఇటీవల పులుల సంచారం పెరిగింది. దీంతో అక్కడి ప్రాంతాల ప్రజలు, రైతులు భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం, నిర్మల్ మండలం వెంగ్వాపేట్, డ్యాంగాపూర్, చిట్యాల్, ముజ్గి, రత్నాపూర్కాండ్లీ, నీలాయిపేట్, మేడిపెల్లి గ్రామాల్లో పంటలు నేలకొరగడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. నిర్మల్�
ఫీజు బకాయి ఉన్నదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యంపై పూర్వ విద్యార్థి సామల ఫణికుమార్ హైకోర్టు మెట్లెక్కగా.. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది.
Nirmal | నిర్మల్ జిల్లా(Nirmal district) భైంసా ఎస్సీ హాస్టల్ బాలుర వసతి గృహం(SC hostel) నుంచి మంగళవారం ఉదయం నలుగురు విద్యార్థులు అదృశ్యమవడం (Students missing) స్థానికంగా కలకలం రేపింది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల దవాఖానలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని శానిటేషన్ స్టోర్ రూంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి వర్షం కురిసింది. బోథ్ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో గంటన్నరపాటు వర్షంతో కురియడంతో పంటలకు నష్టం వాటిల్లింది.