ఎండాకాలం రాకముందే భూగర్భంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భూ గర్భ జలాలు క్రమంగా పాతాళం వైపు పయనిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మీటరుకుపైగా లోతుకు నీటిమట్టాలు పడిపోయా యి.
తమను అన్యాయంగా ఫెయిల్ చేశారంటూ శుక్రవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ (సీవోఈ) ఆఫీసు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. మూల్యాంకనంలో కోడింగ్, డీకోడింగ్ వల్ల తమకు �
నిర్మల్ జిల్లా భైంసాలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం చేశారంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మన�
పొలంలో విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో రైతు బోర నర్సయ్య (45) రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని మక్కజొన్న స
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఇద్దరు టీచర్లతోపాటు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం తెలిపారు.
Nirmal | నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన రైతు బోర నర్సయ్య(45) మొక్కజొన్న పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎర్తింగ్ వైర్ తగిలి మృతి(Farmer dies) చెందాడు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి బుధవారం ఓ యువతితో రాసలీలలాడుతూ పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. నిర్మల్ శివారులోని ఓ వెంచర్లో ని ర్మించిన నివాసగృహంలో సదరు ఉద్యో�
నిర్మల్ జిల్లా ఖానాపూర్ జూనియర్ కళాశాల సమీపం లో జాతీయ రహదారిపై భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం ఏర్పాటు విషయంలో రగడ రాజుకుంది.
నిర్మల్ జిల్లా కుభీర్లో గురువారం నిర్వహించిన గ్రామసభకు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనంద్రావు పటేల్ హాజరయ్యారు. అనర్హులకు జాబితాలో చోటు కల్పించారంటూ రైతులు, ప్రజలు, నాయకులు అధికారులతో వాదన
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లాలవారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో 7,47,644 మంది ఓటర్లు ఉన్నారు.