నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. మండలంలోని 43 గ్రామ పంచాయతీలకు చెందిన ఆశా కార్యకర్తలు కుభీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ మొండి వై�
DCC President | నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలో సోమవారం రూ.10 లక్షల అంచనా వ్యయంతో మహాలక్ష్మి ఆలయం సీసీ రోడ్డు నిర్మాణ పనులను డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సం
Dharna | విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరాను 24 గంటలు నిరంతరం అందించాలని డిమాండ్ చేస్తూ కుభీర్ మండలంలోని సోనారి సబ్ స్టేషన్ ఎదుట సోనారి గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు.
Excise rides | కడెం మండలం (Kadem Mandal) లక్ష్మిపూర్ గ్రామం (Laxmipur Village) లోని గుడుంబా స్థావరాలపై బుధవారం ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పోడేటి సత్య గౌడ్ దగ్గర 120 కేజీల నల్ల బెల్లం, 20 కేజీల పటి
నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రశ్నాపత్రాన్ని ఫొటోలు తీసి బయటకు పంపి జవాబులు తయారు చేయించి కొంతమంది విద్యార్థులకు అందించారనే
ఎండాకాలం రాకముందే భూగర్భంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భూ గర్భ జలాలు క్రమంగా పాతాళం వైపు పయనిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మీటరుకుపైగా లోతుకు నీటిమట్టాలు పడిపోయా యి.
తమను అన్యాయంగా ఫెయిల్ చేశారంటూ శుక్రవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ (సీవోఈ) ఆఫీసు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. మూల్యాంకనంలో కోడింగ్, డీకోడింగ్ వల్ల తమకు �
నిర్మల్ జిల్లా భైంసాలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం చేశారంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మన�
పొలంలో విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో రైతు బోర నర్సయ్య (45) రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని మక్కజొన్న స
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఇద్దరు టీచర్లతోపాటు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం తెలిపారు.
Nirmal | నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామానికి చెందిన రైతు బోర నర్సయ్య(45) మొక్కజొన్న పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎర్తింగ్ వైర్ తగిలి మృతి(Farmer dies) చెందాడు.