యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడంలేదు. నిర్మల్ జిల్లా ముథోల్ పీఏసీఎస్కు యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకొన్న రైతులు శుక్రవారం వేకువజామునుంచే కార్యాలయం వద్ద బారులు తీరారు. కొందరు రైతులు గంటల తరబడి న�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని షేక్షాహెబ్పేట్లో బీఆర్ఎస్ జెండా గద్దెను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కార్యకర్తలు అక్
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసెర్యాల పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ రూ.12వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధు వివరాల ప్రకారం.. గొడిసెర్యాలకు చెందిన ఓ వ్యక్తి వాటర్ ప్లాంటు, షెడ్డు న
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్య పట్టి పీడిస్తోంది. ఫలితంగా నిర్మల్ జిల్లాలో మహిళలకు పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించా�
Konatham Dileep | నిర్మల్ జిల్లాలో నమోదైన ఓ కేసు విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అమెరికాలోని వర్జీనియాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్�
ASI Suspension | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో రైతుపై చేయి చేసుకున్న ఏఎస్సైను జిల్లా పోలీసు అధికారులు సస్పెన్షన్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
నిర్మల్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ల లొల్లి మొదలైంది. రెండేళ్ల క్రితం వరకు పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను సాగించి వివాదాల్లో కూరుకుపోయిన ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పటి నుంచి కనుమరుగయ్యాయి. అప్పట్లో ప�
జిల్లావ్యాప్తంగా 4.30 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు అవసరమైన కార్యాచరణను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు
బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్పై దాడి ఘటనలో తహసీల్దార్ ఎదుట పూజారిని బైండోవర్ చేయడం అన్యాయమని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై దాడి చేసిన వ్య�