Voter list | ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని.. మరణించిన వారి పేర్లను తొలగించకపోవడంతోపాటు ఒక వార్డులోని కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో నమోదయ్యాయని కుభీర్ మండల బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఆకాశానికి చిల్లు పండిందా అన్నట్లు కురిసింది.
నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రం కుభీర్ వినాయక విగ్రహాల తయారీకి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. కుభీర్కు చెందిన పర్వత్వార్ సాయిశ్యామ్ తన 13వ ఏట నుంచి విగ్రహాలను తయారు చేస్తున్నారు. సుమారు 20 ఏళ్ల కిందట అతను �
Kubeer Junctions | కుభీర్-భైంసా రహదారిలోని వివేకానంద ప్రధాన కూడళిలో సుమారు 10 గ్రామాలకు చెందిన ప్రయాణికులు, వాహనదారులు రాత్రి వేళల్లో
ఇక్కడినుండే వారి వారి గ్రామాలకు వెళుతుంటారు. ఈ చౌకు చిమ్మ చీకట్లను కమ్ముకోగా ఇక్�
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Sri Krishna Janmashtami | మండల కేంద్రంలోని కానోబా వీధి శ్రీకృష్ణ ఆలయంలో ఐదు రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆదివారం అన్నదానంతో ముగిశాయి.
Sri Krishna Janmashtami | నిర్మల్ జిల్లా కుభీర్ మండలకేంద్రం కానోబా గల్లీలో ప్రసిద్ధిగాంచిన పురాతన శ్రీకృష్ణ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
స్వాతంత్ర భారత దేశం కోసం ఎందరో మహనీయుల త్యాగాల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. తమ సమస్యలు విన్నవించడానికి వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. ఆదిలాబాద్లో కలెక్టర్ రాజర్షి షాకు 74,న�
రాఖీ పండగ రోజు విషాదం నెలకొన్నది. సోదరి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుని తిరిగి వెళ్తుండగా ఓ యువకుడు, సోదరులకు రాఖీలు కట్టి వెళ్తూ ఇద్దరు మహిళలు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. నిర్మల్ జిల్లా బ�
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని రంగశివిని గ్రామనికి చెందిన పవార్ సచిన్ (32) గురువారం సాయంత్రం పార్డి బి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించినప్పటికీ కొంతమంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నా�