నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీఓసీ) భవనం మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. కేసీఆర్ ముందుచూపుతో ఒకేచోట అన్ని ప్రభుత్వ శాఖలు ఉండేలా ఈ సముదాయా�
farmer | ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్డెక్కిన రైతన్నలు అధికారుల కాళ్లపై పడ్డా కనికరించడం లేదు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహిస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన రైత�
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. గత మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భానుడు
నిర్మల్ జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో బెల్ట్ దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సామాన్యులు, లేబర్లను మచ్చిక చేసుకొని వైన్స్లు ఓపెన్ కాకముందే బెల్ట్ దుకాణాలు తెరుస్తున్నారు.
బాలికను లైంగికంగా వేధించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కేసు నమోదు చేశారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకొనేందుకు నిర్మల్ జిల్లా భైంసాలోని సబ్ సెంటర్, మాటేగాం సెంటర్కు తీసుకొస్తే రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భైంసా
మొక్కజొన్నలు కొనుగోలు చేపట్టాలని నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లీ ఎక్స్ రోడ్డు వద్ద నిర్మల్-భైంసా రహదారిపై లోకేశ్వరం మండల రైతులు ఆందోళనకు దిగారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ముందుగా ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణనను చేపట్టనున్నారు.
నిర్మల్ జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 98.96 శాతం ఉత్తీర్ణత తో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు డీఈవో భోజన్న తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తం గా 9743 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. బాలురు 47
ఈ యాసంగిలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో జొన్న సాగైందని గణాంకాలు చెబుతున్నాయి. జొన్న పంట కోతలు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.