నిర్మ ల్ జిల్లా రైతాంగానికి కొంత మేర ఊరట లభించింది. నిన్న, మొన్నటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందిన అన్నదాతల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తు న్న ముసురు కొత్త ఆశలను చిగురింపజేస్తున్న ది. ఆద
Kubheer | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో కల్పించిన హక్కులు ఆదిలోనే నీరుగారి పోతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశం ఇందుకు ఉదాహరణగా మారింది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా ఇటుక బట్టీలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలను ఏర్పాటు చేసి ఇటుకల తయారీ చేపడుతున్నారనే ఆరోపణలు విని�
Soya farmers | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోనం కంపెనీకి చెందిన తేజస్వి సోయా విత్తనాలు వేసి మొలకెత్తక నష్టపోయామని సోయా రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు.
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమం నిర్మల్ జిల్లాలో గందరగోళంగా కొసాగుతున్నది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్ట�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో బీజేపీ సెగలు పుట్టిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జిల్లాలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున�
నిర్మల్ జిల్లాలో 500లకు పైగా చెరువులతోపాటు, శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం, గడ్డెన్నవాగు ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. యేటా ఆయా ప్రాజెక్టులు, చెరువుల్లో మత్స్యకారులు ఉపాధి పెంచేందుకు చేప పిల్లలను వదులుతుంటా�
ఎన్నికల వేళ సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నట్టేట ముంచింది. ధాన్యం చేతికొచ్చాక బోనస్ చెల్లింపుల్లో కాలయాపన చేస�
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి�
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు మంగళవారం అటవీ, రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూముల హద్దులు చూపిస్తున్నారు. ఈ సమయంలో నచ్చల్ ఎల్లాపూర్ గిరిజనులు హద్దులు చూపిస్తున్న ప్రదేశ�
నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము పుట్టిన రోజు సందర్భం�
నిర్మల్ జిల్లాలో వరిధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల