ఆరు గ్యారెంటీల్లో భాగంగా అర్హులైన పేదలకు అందజేస్తామన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా.. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. వేలాది మంద�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. చాలా చోట్ల స్తంభాలకు బల్బులు కూడా లేవు.
వంట గ్యాస్ వినియోగదారులపై బండ బాదుడు మొదలైంది. గృహ సిలిండర్పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి.
నిర్మల్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం రైతులను లాభాల బాట పట్టించేందుకు ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎల్) గడువు మరో రెండు రోజులే మిగిలి ఉన్నది. దరఖాస్తుదారులు తమ స్థలాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఈనెల 30వ తేదీ వరకు �
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. మండలంలోని 43 గ్రామ పంచాయతీలకు చెందిన ఆశా కార్యకర్తలు కుభీర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ మొండి వై�
DCC President | నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలో సోమవారం రూ.10 లక్షల అంచనా వ్యయంతో మహాలక్ష్మి ఆలయం సీసీ రోడ్డు నిర్మాణ పనులను డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సం
Dharna | విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరాను 24 గంటలు నిరంతరం అందించాలని డిమాండ్ చేస్తూ కుభీర్ మండలంలోని సోనారి సబ్ స్టేషన్ ఎదుట సోనారి గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు.
Excise rides | కడెం మండలం (Kadem Mandal) లక్ష్మిపూర్ గ్రామం (Laxmipur Village) లోని గుడుంబా స్థావరాలపై బుధవారం ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పోడేటి సత్య గౌడ్ దగ్గర 120 కేజీల నల్ల బెల్లం, 20 కేజీల పటి
నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రశ్నాపత్రాన్ని ఫొటోలు తీసి బయటకు పంపి జవాబులు తయారు చేయించి కొంతమంది విద్యార్థులకు అందించారనే
ఎండాకాలం రాకముందే భూగర్భంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భూ గర్భ జలాలు క్రమంగా పాతాళం వైపు పయనిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మీటరుకుపైగా లోతుకు నీటిమట్టాలు పడిపోయా యి.