రెండేళ్ల కాలపరిమితితో మద్యం దుకాణాల టెండర్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్లో 40, నిర్మల్లో47 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండల కేంద్రానికి చెందిన ఝాన్సీ స్మార్ట్ హెల్మెట్ రూపొందించి అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఝాన్సీ ఆ
ఓటు వజ్రాయుధం లాంటిది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యేటా సమగ్ర ఓటర్ల జాబితాకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించే పక్రియను వేగంగా చేపడు�
నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) వరద (Floods) పోటెత్తింది. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేస్తున్నారు. అయినప్పటికీ వరద పెద్దఎత�
పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల స్కూల్ గేమ్స్కు మోక్షం లభించింది. కొవిడ్ మూలంగా మూడేళ్లుగా ఆటలు లేక నిరాశతో ఉన్న క్రీడాకారుల్లో ఈ ఏడాది కొత్త ఉత్సాహం నిండింది.
నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి సంబంధించి 18 గేట్లకు గానూ అందులోని నంబర్ 1, 3, 16, 18 గేట్లు మోరాయించడంతో ఇటీవల వచ్చిన వరదకు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రే�
పండ్ల తోటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులను పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి మళ్లించడానికి రాయితీ (సబ్సీడీ)లను అందిస్తున్నది. ప్రతి మొక్కకు నీటి అందించేందుకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పర�
రైతు బంధు.. అన్నదాతల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఒకప్పుడు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. స్ధిరాస్తులు, చరాస్తులు అమ్మి, బంగారం కుదువ పెడితేగాని రుణం దొరికేది కా
CM KCR | గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని.. మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని, ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్’ ఇదే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్
Minister IndraKaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లపల్లి శివారు క్రషర్ రోడ్ లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్ల సముదాయాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు.