ఉమ్మడి జిల్లాలో యువ మహిళా ఎస్ఐలు ఇటీవల ఆయా స్టేషన్ల పరిధిలో బాధ్యతల స్వీకరణ శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నం మగవారితో సమానంగా విధులు అటు కుటుంబం.. ఇటు కర్తవ్యం ఆదర్శంగా నిలుస్తున్న అతివలు నిర్మల్ అర్బన�
ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. యు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తీపి కబురు ప్రకటించింది. పల్లె, పట్టణ ప్రగతికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతినెలా నిధులను మంజూరు చేయడమే కాకుండా ప్రజాప్రతినిధులకు గౌర
సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గం అనుసరణీయమని, అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నా�
కుంటాల మండల ప్రజల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ మహాదేవి జాతర బుధవారంతో ముగిసింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తడంతో పండుగ వాతావరణ నెలకొన్నది. వేద పండితులు శ్రీ గురుమాంచి చంద్రశ�
స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 2020-21 ఆడిట్ అభ్యంతరాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కా�
లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో హైదరాబాద్కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణ పోలీ�
నిర్మల్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాలువల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో భూ సేకరణపై స�
కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో అమలు చేస్తున్న ఆత్మ నిర్మాణ్ భారత్-పట్టణ ప్రగతి రుణాల్లో దేశంలోనే నిర్మల్ మున్సిపాలిటీకి మొదటి స్థానం దక్కి�
దేశంలో వంటనూనె కొరతను అధిగమించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ ప్రోత్సాహం అందిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతంగా గుర్తించామని ఆ సంస్థ �
క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఇందుకోసం నియోజకవర్గానికి స్టేడియం నిర్మిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మహ్మద్ నసీమొద�
నిర్మల్ జిల్లాలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని చింతకుంటవాడలో ఆంజనేయ శివ పంచాయతన నవగ్రహ ఆలయ వార్ష
ద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘ఆదర్శ’ విద్యా సంస్థలు ఆంగ్ల బోధనతో అత్యుత్తమ ఫలితాలనిస్తున్నాయి. 2013లో అప్పటి ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయగా.. ఉమ్మడి ఆదిలా
ఎంతో మంది అమరుల త్యాగాలు, పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మే బీజేపీ కుట్రలను యావత్ సమాజం తిప్పి కొట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర
గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి పనులతోనే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని అదే స్ఫూర్తితో ఎంపీడీవోలు పని చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జడ్పీ