టీఆర్ఎస్ కొత్త అధ్యక్షులను సన్మానించిన శ్రేణులు ఆదిలాబాద్లో జోగు రామన్నకు శుభాకాంక్షల వెల్లువ విఠల్రెడ్డిని అభినందించిన మంత్రి అల్లోల, నాయకులు కష్టపడేవారికి పార్టీలో సముచిత స్థానం టీఆర్ఎస్ ఆద�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 27 : దేశంలోనే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు చూడలేకపోతున్నారని, చౌకబారు ఆరోపణలు చేస్తే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ప్రత�
నిర్మల్ టౌన్, జనవరి 27 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం టైగర్ జోన్ ప్రాంతంలోకి యూరప్ నుంచి వలస పక్షులు వచ్చినట్లు ఖానాపూర్ ఎఫ్డీవో కోటేశ్వర్రావు తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ�
ఉమ్మడి జిల్లాలో తొలుత వెయ్యి మందికి ప్రయోజనం ఇప్పటికే అధికారులతో మంత్రి అల్లోల సమీక్ష పారదర్శకంగా లబ్ధిదారులఎంపికకు ఆదేశం నిర్మల్ టౌన్, జనవరి 27: దళితబంధు బంధు ఎన్నో దళిత కుటుంబాలకు వరంగా మారబోతున్నది
Minister IK Reddy | నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయంతో అనుసంధానంగా నిలువాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల
పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తా పదవి అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు ‘నమస్తే’తో సిర్పూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కుమ్రం భీం ఆసిఫా
ఘనంగా గణతంత్ర వేడుకలు పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు బోథ్, జనవరి 26: బోథ్ నియోజకవర్గంలో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శివరాజ్, పో�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గణతంత్ర వేడుకలు కొవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహణ ఆయా చోట్ల జెండాలు ఎగరేసిన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు ఎదులాపురం/ ని
డిప్యూటీ డీఎంహెచ్వో సాధన సంజయ్నగర్లో జ్వర సర్వే పరిశీలన ఎదులాపురం, జనవరి 25 : కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సాధ
భైంసా/జమ్మికుంట రూరల్, జనవరి 20: ఈ సారి పత్తి ధర రికార్డు స్థాయిలో పలుకుతున్నది. గురువారం నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.10,100, కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ. 10 వే�
‘మన ఊరు-మన బడి’ ద్వారా కొత్త సొబగులు పూర్తి స్థాయి సౌకర్యాలపై రాష్ట్ర సర్కారు దృష్టి ఏసీడీపీ నిధుల్లో 40 శాతం వినియోగం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల హర్షాతిరేకాలు నిర్మల్ టౌన్, జనవరి 20 : ‘మన ఊరు- మన బడి’ కార్య�
బోథ్, జనవరి 20 : పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బోథ్ పోలీస్ స్టేషన్ను గురువారం సందర్శించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న చిల్డ్రన్స్ పార్కు�
నిర్మల్ టౌన్, జనవరి 20 : వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచేలా కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. యునిసెఫ్ ఆధ్వర్యంలో మెప్మాలో ప