భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా చెప్పారు. తద్వారా భారత్తో నేపాల్ సంబంధాలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు
క్యాబినెట్ మంత్రుల నియామకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టుకాఠ్మండు, జూన్ 22: నేపాల్లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. ఇప్పటికే నేపాల్ పార్లమెంట్లో విశ్వాసం కోల్పోయి మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తు�
నేపాల్లో వరదలు.. ముగ్గురు భారతీయుల సహా 20 మంది గల్లంతు | నేపాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. సెంట్రల్ నేపాల్లోని సింధుపాల్ చోక్ జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ముగ్గురు భారతీయులు సహా 20 మంది గల
నేపాల్లో వరుస భూప్రకంనలు | నేపాల్లో వరుసగా భూకంపనలు సంభవిస్తున్నాయి. బుధవారం ఉదయం రాజధాని ఖాట్మండుకు తూర్పు ఈశాన్య దిశలో ప్రకంనలు చోటు చేసుకోగా.. రాత్రి 10 గంటల తరువాత వాయవ్య ప్రాంతానికి 94 కిలోమీటర్ల దూ�
నేపాల్ దౌలాఖా జిల్లాలోని పలు ప్రాంతాలను తాజాగా చైనా ఆక్రమించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే నేపాల్లోని అనేక ఇతర సరిహద్దుల్లో చైనా ఇటువంటి కార్యకలాపాలు చేపట్టింది.