17 killed in Nepal | పొరుగు దేశం నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శనివారం
ఆసియాకు చెందిన ఒక దేశ క్రికెట్ టీం కెప్టెన్ తనను బలాత్కరించాడని ఒక మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నేపాల్ రాజధాని ఖాట్మండులో వెలుగు చూసింది. నేపాల్ జట్టు సారధి అయిన సందీప్ లామిచ్చనే తనపై మూడు వారాల క్�
ప్రేమలో పడిన వాళ్లు ఒక్కోసారి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించరు. మనసులోని వారి కోసం ఎంతటి తప్పులైనా చేయడానికి వెనుకాడరు. తాజాగా వెలుగు చూసిన ఘటన కూడా అలాంటిదే. కలిజా నూర్ అనే యువతి పాకిస్తాన్లోని ఫైసలాబాద�
Kathmandu | నేపాల్ రాజధాని కఠ్మండూలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.58 గంటల సమయంలో కఠ్మండూలో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయిందని
హైదరాబాద్ నుంచి కొందరు జూదపురాయుళ్లను నేపాల్కు తీసుకెళ్లి క్యాసినో నిర్వహించిన ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నగరంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. �
కలరా కేసులు వేగంగా వ్యాపిస్తున్న కారణంగా పానీ పూరీపై నేపాల్ రాజధాని ఖాట్మండులో నిషేధం విధించారు. ఇక్కడి లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పానీపూరీకి ఉపయోగి
ఖాట్మాండు : నేపాల్లోని రూపందేహి జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడిపోయింది. భైరహవాన్ – పరాసి రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోహిణి నదిలో పడిపోగా.. తొమ్మిది మంది మృతి చెందారు. మరో 23 గాయపడగా.. క్�
న్యూఢిల్లీ: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వ
ఫ్లైట్లో నలుగురు ఇండియన్లు సహా 22 మంది.. అందరూ మృతి? కాఠ్మాండూ, మే 29: నేపాల్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తారా ఎయిర్లైన్స్కు చెందిన 9ఎన్-ఏఈటీ విమానం ఆదివారం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం�
ఖాట్మాండు: భారత్కు చెందిన 27 ఏళ్ల బల్జీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. రెండు వారాల తేడాలోనే ఆమె నేపాల్లో ఉన్న రెండు అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. పర్వతారోహకురాలైన బల్జీత్ కౌర్ .. 8వేల మీట
ఖాట్మాండు: ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పర్వతం నేపాల్లోని కాంచనగంగ వద్ద ఇవాళ విషాదం చోటుచేసుకున్నది. ఆ పర్వతంపై భారతీయ పర్వతారోహకుడు 52 ఏళ్ల నారాయణన్ అయ్యర్ ప్రాణాలు కోల్పోయారు. మౌంట్ కాం�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ నేపాల్లోని ఓ నైట్క్లబ్లో పార్టీ చేసుకొంటున్నట్టుగా ఉన్న ఓ వీడియోను బీజేపీ షేర్ చేసింది. ఆ వీడియోలో రాహుల్ పక్కన ఓ మహిళ ఉన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ.. రాహుల�
న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు నేపాల్ వెళ్లిన రాహుల్ గాంధీ.. ఖాట్మాండులోని ఓ నైట్క్లబ్కు వెళ్లారు. అయితే ఆ క్లబ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు తీవ్�
న్యూఢిల్లీ : నేపాల్ లలిత్పూర్ జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్లో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పటాన్ ఇండస్ట్రియల్