Earthquake | నేపాల్ను భూకంపం వణించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో భూకంపం 1.45 గంటల ప్రాంతంలో బజూరా జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి. దాంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఆర్థిక మాంద్యంతో నేపాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ దేశం కూడా మరో శ్రీలంకలా మారనుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
నేపాలీ కాంగ్రెస్ నాయకులు, ఎంపీ డాక్టర్ చంద్ర భండారి నివాసంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భండారితోపాటు ఆయన తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరు కిర్తిపూర్లోని దవాఖానలో చికిత్స �
Crime news | నేపాల్ రాజధాని ఖాట్మండులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖాట్మండులోని నేపాల్ ఫెడరల్ పార్లమెంట్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటికి నిప్పటించుకుని మంటలకు తాళలేక రోడ్డుపై అటూ ఇటూ పరుగులు త�
Strong earthquake | పొరుగు దేశం నేపాల్లో ఇవాళ మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు చోటుచేసుక�
బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న నేపాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భారతీయ భక్తులను నేపాల్లోని నావల్ పరాసి జిల్లాలో ఉన్న పృథ్వీ చంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Nepal | నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికైన పుష్ప కమల్ దహల్ ప్రచండ బలపరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ నెల 10న పార్లమెంట్లో బల పరీక్ష జరుగనున్నది. విశ్వాస తీర్మానానికి సంబంధించి పార్లమెంట్కు లేఖ సైతం
Earthquake | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటల సమయంలో భూమికంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
Nepal Drug Authority | భారత్కు చెందిన 16 ఫార్మాస్యూటికల్ కంపెనీలను నేపాల్ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆఫ్రికన్ దేశాల్లో దగ్గు మంతు సిరప్ కారణంగా చిన్నారులు మరణించారన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ని�
Uttarkashi | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ