హైదరాబాద్ నుంచి కొందరు జూదపురాయుళ్లను నేపాల్కు తీసుకెళ్లి క్యాసినో నిర్వహించిన ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నగరంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. �
కలరా కేసులు వేగంగా వ్యాపిస్తున్న కారణంగా పానీ పూరీపై నేపాల్ రాజధాని ఖాట్మండులో నిషేధం విధించారు. ఇక్కడి లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పానీపూరీకి ఉపయోగి
ఖాట్మాండు : నేపాల్లోని రూపందేహి జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడిపోయింది. భైరహవాన్ – పరాసి రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోహిణి నదిలో పడిపోగా.. తొమ్మిది మంది మృతి చెందారు. మరో 23 గాయపడగా.. క్�
న్యూఢిల్లీ: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వ
ఫ్లైట్లో నలుగురు ఇండియన్లు సహా 22 మంది.. అందరూ మృతి? కాఠ్మాండూ, మే 29: నేపాల్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తారా ఎయిర్లైన్స్కు చెందిన 9ఎన్-ఏఈటీ విమానం ఆదివారం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం�
ఖాట్మాండు: భారత్కు చెందిన 27 ఏళ్ల బల్జీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. రెండు వారాల తేడాలోనే ఆమె నేపాల్లో ఉన్న రెండు అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. పర్వతారోహకురాలైన బల్జీత్ కౌర్ .. 8వేల మీట
ఖాట్మాండు: ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పర్వతం నేపాల్లోని కాంచనగంగ వద్ద ఇవాళ విషాదం చోటుచేసుకున్నది. ఆ పర్వతంపై భారతీయ పర్వతారోహకుడు 52 ఏళ్ల నారాయణన్ అయ్యర్ ప్రాణాలు కోల్పోయారు. మౌంట్ కాం�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ నేపాల్లోని ఓ నైట్క్లబ్లో పార్టీ చేసుకొంటున్నట్టుగా ఉన్న ఓ వీడియోను బీజేపీ షేర్ చేసింది. ఆ వీడియోలో రాహుల్ పక్కన ఓ మహిళ ఉన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ.. రాహుల�
న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు నేపాల్ వెళ్లిన రాహుల్ గాంధీ.. ఖాట్మాండులోని ఓ నైట్క్లబ్కు వెళ్లారు. అయితే ఆ క్లబ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు తీవ్�
న్యూఢిల్లీ : నేపాల్ లలిత్పూర్ జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్లో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. పటాన్ ఇండస్ట్రియల్
న్యూఢిల్లీ : ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు సంబంధించి పోట్రోకాల్పై భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ చర్చించాయి. వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ప్రజల రాకపోకలను ప్రోత్సహించేందుకు మోటారు వాహన ఒప్ప�
Kathmandu | హిమాలయ దేశం నేపాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 4.37 గంటల సమయంలో రాజధాని కఠ్మండూలో (Kathmandu) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.3గా
Covid to health workers: ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ విస్తరిస్తున్నది. హిమాలయ దేశం నేపాల్లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వ దవాఖానల్లో హెల్త్వర్కర్లు
ఖైరతాబాద్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నేపాల్కు చెందిన ప్రేమ్ తిరువా, గీతా తిరువా దంపతులు కొంత కాలం క్రితం నగరానికి వచ్చారు. బంజార�