కాఠ్మాండూ: హిమాలయ దేశమైన నేపాల్ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ(69) శుక్రవారం మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. గత సోమవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన కేపీ శర్మకే రాష్ట్రపతి మరోసారి అవకాశం ఇచ
KP Sharma Oli: నేపాల్ ప్రధానిగా మళ్లీ కేపీ శర్మ ఓలి నియమితులయ్యారు. ప్రతిపక్షాలు నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో
బీజింగ్: కరోనా మహమ్మారి ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వతాన్నీ వదల్లేదు. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడానికి వచ్చిన పర్వతారోహకులకూ ఇది సోకింది. ఇప్పటి వరకు ఎవరెస్ట్ బేస్క్యాంప్లో ఉన్న
కరోనా వైరస్ నేపాల్లో కేపీ ఒలి పాలిట శతృవుగా తయారైంది. రేపు ఉదయం విశ్వాసపరీక్ష నిర్వహించనుండగా.. ఒక్క రోజు ముందు నలుగురు మంత్రులతోపాటు 26 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు
నేపాల్కు చెందిన 52 ఏండ్ల వ్యక్తి 25 సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి కొత్త రికార్డును నెలకొల్పాడు. కామి రీటా షెర్పా ఈయన 25 వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గతంలోని తన రికార్డును తానే బద్దలు కొట�
కఠ్మాండూ: పొరుగు దేశమైన నేపాల్లో కరోనా కరాళనాట్యం చేస్తున్నది. 47 శాతం పాజిటివిటీ రేటుతో నేపాల్ తల్లడిల్లతున్నది. రోజువారీ కేసుల సంఖ్య 9 వేలకు చేరుకుంటున్న నేథ్యంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. మొత్�
కాఠ్మండు, మే 5: నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడే దిశగా అడుగులు పడుతున్నాయి. దిగువసభలో ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. మాజీ ప్రధాని పుష్పకమాల్ దహాల్ ప్రచండ నేతృత్వం�
5,364 మీటర్ల ఎత్తు ఎక్కిన వేముల సందీప్ ఎవరెస్టు శిఖరం అధిరోహించాలన్నదే లక్ష్యం బడంగ్పేట, ఏప్రిల్ 18: చిన్ననాటి కలను ఆరురోజుల్లో నెరవేర్చుకున్నాడు. 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించాడ�
బాహుబలి సినిమా తర్వాత సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మన సినిమాలపై నార్త్ మేకర్సే కాకుండా ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ కూడా దృష్టిసారిస్తున్నారు. అభిమానులు సైతం మన సినిమా రిలీజ్ అయిందో లేదో థియే�