సాఫ్ టైటిల్ కైవసం మాలే: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్షిప్ను భారత్ 8వ సారి సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రీ సేన 3-0తో నేపాల్ను చిత్తు చేసింది. భారత్ తరఫున ఛెత్ర�
సార్క్ | పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోమారు చాటుకున్నది. సార్క్ సమావేశానికి ఆఫ్ఘనిస్థాన్ తరఫున తాలిబన్ల ప్రతినిథిని అనుమతించాలని పట్టుబట్టింది. దీనికి సభ్యదేశాలు ఒప్పుకోకపోవడంతో సార్క్ వార్షిక
భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా చెప్పారు. తద్వారా భారత్తో నేపాల్ సంబంధాలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు
క్యాబినెట్ మంత్రుల నియామకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టుకాఠ్మండు, జూన్ 22: నేపాల్లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. ఇప్పటికే నేపాల్ పార్లమెంట్లో విశ్వాసం కోల్పోయి మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తు�
నేపాల్లో వరదలు.. ముగ్గురు భారతీయుల సహా 20 మంది గల్లంతు | నేపాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. సెంట్రల్ నేపాల్లోని సింధుపాల్ చోక్ జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ముగ్గురు భారతీయులు సహా 20 మంది గల
నేపాల్లో వరుస భూప్రకంనలు | నేపాల్లో వరుసగా భూకంపనలు సంభవిస్తున్నాయి. బుధవారం ఉదయం రాజధాని ఖాట్మండుకు తూర్పు ఈశాన్య దిశలో ప్రకంనలు చోటు చేసుకోగా.. రాత్రి 10 గంటల తరువాత వాయవ్య ప్రాంతానికి 94 కిలోమీటర్ల దూ�
నేపాల్ దౌలాఖా జిల్లాలోని పలు ప్రాంతాలను తాజాగా చైనా ఆక్రమించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే నేపాల్లోని అనేక ఇతర సరిహద్దుల్లో చైనా ఇటువంటి కార్యకలాపాలు చేపట్టింది.