కరోనా వైరస్ నేపాల్లో కేపీ ఒలి పాలిట శతృవుగా తయారైంది. రేపు ఉదయం విశ్వాసపరీక్ష నిర్వహించనుండగా.. ఒక్క రోజు ముందు నలుగురు మంత్రులతోపాటు 26 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు
నేపాల్కు చెందిన 52 ఏండ్ల వ్యక్తి 25 సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి కొత్త రికార్డును నెలకొల్పాడు. కామి రీటా షెర్పా ఈయన 25 వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గతంలోని తన రికార్డును తానే బద్దలు కొట�
కఠ్మాండూ: పొరుగు దేశమైన నేపాల్లో కరోనా కరాళనాట్యం చేస్తున్నది. 47 శాతం పాజిటివిటీ రేటుతో నేపాల్ తల్లడిల్లతున్నది. రోజువారీ కేసుల సంఖ్య 9 వేలకు చేరుకుంటున్న నేథ్యంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. మొత్�
కాఠ్మండు, మే 5: నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడే దిశగా అడుగులు పడుతున్నాయి. దిగువసభలో ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. మాజీ ప్రధాని పుష్పకమాల్ దహాల్ ప్రచండ నేతృత్వం�
5,364 మీటర్ల ఎత్తు ఎక్కిన వేముల సందీప్ ఎవరెస్టు శిఖరం అధిరోహించాలన్నదే లక్ష్యం బడంగ్పేట, ఏప్రిల్ 18: చిన్ననాటి కలను ఆరురోజుల్లో నెరవేర్చుకున్నాడు. 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించాడ�
బాహుబలి సినిమా తర్వాత సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మన సినిమాలపై నార్త్ మేకర్సే కాకుండా ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ కూడా దృష్టిసారిస్తున్నారు. అభిమానులు సైతం మన సినిమా రిలీజ్ అయిందో లేదో థియే�
ఖాట్మండు: నేపాల్ను శుక్రవారం దట్టమైన పొగ కమ్మేసింది. ఆ దేశ రాజధాని ఖాట్మండుతోపాటు పలు నగరాలపై మందపాటి పొగ ఆవిరించింది. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను రద్దు చేయగా మరికొన్నింట
దాదాపు నలభై ఏండ్ల తర్వాత ఆ తల్లి తన కొడుకును కలుసుకొన్నది. ఆ క్షణంలో ఆ అమ్మ పసిబిడ్డలా ఏడ్చేసింది. ఆ కన్నీళ్ల వెనుక ఓ కథ ఉంది. తూర్పు నేపాల్లోని లుంబక్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తిమిష స్కూల్ టీచ�