Nepal | ఖాట్మండు : నేపాల్లో హెలికాప్టర్ అదృశ్యమైంది. హెలికాప్టర్లో పైలట్తో పాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు. సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బయల్దేరిన హెలికాప్టర్.. 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్తో �
Nepal | నేపాల్లో స్థిరపడిన భారతీయ వ్యాపారి గతంలో తనను ప్రధానిగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని నేపాల్ ప్రస్తుత ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ చేసిన వ్యాఖ్యలు నేపాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించా�
నేపాల్లోని ప్రముఖ హిందూ దేవాలయమైన పశుపతినాథ్ ఆలయంలో 10 కిలోల బంగారం మాయమైంది. దీంతో రంగంలోకి దిగిన అ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు.
Nepal | నేపాల్లోని అత్యంత ప్రాచీనమైన పశుపతినాథ్ దేవాలయంలో 10 కిలోల బంగారం మాయమైందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆలయంలోని శివలింగం చుట్టూ 103 కిలోల బంగారంతో జలహరిని చేసే సమయంలో 10 కిలోల బంగారం కొట్టేశారని ఇ�
నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్' చిత్రంపై నేపాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్లో పొందుపర్చడం సరైనది కాదని న�
Anurag Maloo: మౌంట్ అన్నపూర్ణ నుంచి జారిపడ్డ అనురాగ్ ఆచూకీ చిక్కింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. మౌంట్ అన్నపూర్ణ నుంచి దిగుతున్న సమయంలో .. అనురాగ్ కిందపడి�
Baljeet Kaur: అన్నపూర్ణ పర్వతంపై బల్జీత్ కౌర్ మిస్సైంది. అయితే ఆ మౌంటనీర్ ప్రాణాలతో ఉన్నట్లు తెలుస్తోంది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఆమెను షెర్పాలు గుర్తించారు. బల్జీత్ రేడియో సిగ్నల్ పంపినట్లు తెలుస్�
పాల్ (Nepal) అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ (Ramchandra Paudel) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కఠ్మండూలోని (Katmandu) మహారాజ్గంజ్లో ఉన్న త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో (Tribhuvan University Teaching Hospital) చికిత్స పొందుతున్న�
ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్సింగ్ నేపాల్లో దాక్కున్నట్టు సమాచారం. అతడు భారత లేదా ఇతర నకిలీ పాస్పోర్టు ఉపయోగించి వేరే దేశాలకు పారిపోవాలని చూస్తే అరెస్ట్ చేయాలని నే
Amritpal Singh :అమృత్పాల్ నేపాల్లో దాచుకున్నట్లు తెలుస్తోంది. అతను అక్కడ ఉన్నట్లు ఆ దేశ పత్రిక ఓ కథనం రాసింది. ఈ నేపథ్యంలో అమృత్పాల్ నేపాల్ వీడి వెళ్లకుండా అడ్డుకోవాలని భారత్ ఆ దేశాన్ని కోరింది.
సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ముఖ్యనేతల ట్విట్టర్ అకౌంట్లపై (Twitter Account) హ్యాకర్స్ కన్నేశారు. గత కొంతకాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్కు (Hacked) గురవుతున్నాయి. తాజాగా గురువారం తెల్లవ�
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) మరోసారి భూకంపం వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం (Earthquak) వచ్చింది.