ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్సింగ్ నేపాల్లో దాక్కున్నట్టు సమాచారం. అతడు భారత లేదా ఇతర నకిలీ పాస్పోర్టు ఉపయోగించి వేరే దేశాలకు పారిపోవాలని చూస్తే అరెస్ట్ చేయాలని నే
Amritpal Singh :అమృత్పాల్ నేపాల్లో దాచుకున్నట్లు తెలుస్తోంది. అతను అక్కడ ఉన్నట్లు ఆ దేశ పత్రిక ఓ కథనం రాసింది. ఈ నేపథ్యంలో అమృత్పాల్ నేపాల్ వీడి వెళ్లకుండా అడ్డుకోవాలని భారత్ ఆ దేశాన్ని కోరింది.
సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ముఖ్యనేతల ట్విట్టర్ అకౌంట్లపై (Twitter Account) హ్యాకర్స్ కన్నేశారు. గత కొంతకాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్కు (Hacked) గురవుతున్నాయి. తాజాగా గురువారం తెల్లవ�
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) మరోసారి భూకంపం వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం (Earthquak) వచ్చింది.
Earthquake | నేపాల్ను భూకంపం వణించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో భూకంపం 1.45 గంటల ప్రాంతంలో బజూరా జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి. దాంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఆర్థిక మాంద్యంతో నేపాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ దేశం కూడా మరో శ్రీలంకలా మారనుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
నేపాలీ కాంగ్రెస్ నాయకులు, ఎంపీ డాక్టర్ చంద్ర భండారి నివాసంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భండారితోపాటు ఆయన తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరు కిర్తిపూర్లోని దవాఖానలో చికిత్స �
Crime news | నేపాల్ రాజధాని ఖాట్మండులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖాట్మండులోని నేపాల్ ఫెడరల్ పార్లమెంట్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటికి నిప్పటించుకుని మంటలకు తాళలేక రోడ్డుపై అటూ ఇటూ పరుగులు త�
Strong earthquake | పొరుగు దేశం నేపాల్లో ఇవాళ మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు చోటుచేసుక�
బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న నేపాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భారతీయ భక్తులను నేపాల్లోని నావల్ పరాసి జిల్లాలో ఉన్న పృథ్వీ చంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Nepal | నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నికైన పుష్ప కమల్ దహల్ ప్రచండ బలపరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ నెల 10న పార్లమెంట్లో బల పరీక్ష జరుగనున్నది. విశ్వాస తీర్మానానికి సంబంధించి పార్లమెంట్కు లేఖ సైతం
Earthquake | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటల సమయంలో భూమికంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ