Road Accident | నేపాల్లోని మాధేష్ ప్రావిన్స్లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయ భక్తులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ నుంచి �
Nepal | నేపాల్ ( Nepal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ధడింగ్ (Dhading) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
విధాన నిర్ణయాలు చేయడంలో మోదీ సర్కారు మ రోసారి తప్పటడుగు వేసింది. దేశంలో ఆహార ధా న్యాల ధరలను నియంత్రించడంలో భాగంగా విదేశాలకు బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది.
Emerging Asia Cup 2023 : పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్లో భారత యువ జట్టు(India A Team) అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్లో భారీ విజయం సాధించింది. తొలి మ్యాచ్లో యూఏఈ(UAE) ఏ జట్టును చిత్తు చేసిన భారత ఏ జట్టు.. ఈరోజు నేపాల
Hyderabad | దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో కలిసి భారత్కు రావడం.. ఆ తర్వాత అమాయకంగా ఏదో ఒక ఉద్యోగంలో చేరడం.. నమ్మకం కుదిరాక బడా వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. అదను చూసి ఇంటికి కన్నం వేస్తున్నారు. అందినంత దోచు�
Nepal | ఖాట్మండు : నేపాల్లో హెలికాప్టర్ అదృశ్యమైంది. హెలికాప్టర్లో పైలట్తో పాటు ఐదుగురు విదేశీయులు ఉన్నారు. సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు బయల్దేరిన హెలికాప్టర్.. 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్తో �
Nepal | నేపాల్లో స్థిరపడిన భారతీయ వ్యాపారి గతంలో తనను ప్రధానిగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని నేపాల్ ప్రస్తుత ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ చేసిన వ్యాఖ్యలు నేపాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించా�
నేపాల్లోని ప్రముఖ హిందూ దేవాలయమైన పశుపతినాథ్ ఆలయంలో 10 కిలోల బంగారం మాయమైంది. దీంతో రంగంలోకి దిగిన అ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు.
Nepal | నేపాల్లోని అత్యంత ప్రాచీనమైన పశుపతినాథ్ దేవాలయంలో 10 కిలోల బంగారం మాయమైందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆలయంలోని శివలింగం చుట్టూ 103 కిలోల బంగారంతో జలహరిని చేసే సమయంలో 10 కిలోల బంగారం కొట్టేశారని ఇ�
నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్' చిత్రంపై నేపాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్లో పొందుపర్చడం సరైనది కాదని న�
Anurag Maloo: మౌంట్ అన్నపూర్ణ నుంచి జారిపడ్డ అనురాగ్ ఆచూకీ చిక్కింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. మౌంట్ అన్నపూర్ణ నుంచి దిగుతున్న సమయంలో .. అనురాగ్ కిందపడి�
Baljeet Kaur: అన్నపూర్ణ పర్వతంపై బల్జీత్ కౌర్ మిస్సైంది. అయితే ఆ మౌంటనీర్ ప్రాణాలతో ఉన్నట్లు తెలుస్తోంది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఆమెను షెర్పాలు గుర్తించారు. బల్జీత్ రేడియో సిగ్నల్ పంపినట్లు తెలుస్�
పాల్ (Nepal) అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ (Ramchandra Paudel) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కఠ్మండూలోని (Katmandu) మహారాజ్గంజ్లో ఉన్న త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో (Tribhuvan University Teaching Hospital) చికిత్స పొందుతున్న�