Earthquake | హిమాలయ దేశం నేపాల్ (Nepal)ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 4:16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడ�
హిమాలయ దేశం నేపాల్లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
భారీ భూకంపంతో నేపాల్ (Nepal) వణికిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి జాజర్కోట్ (Jajarkot) జిల్లాలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది (Earthquake). దీంతో 130 మందికిపైగా మృత్యువాతపడ్డారు.
Nepal Earthquake | హిమాలయ దేశం నేపాల్లో (Nepal) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్ ఎర్త్క్వేక్ మెజర్మెంట్ సెంటర్ (NEMC) తెలిపింది.
T20 World Cup 2024 : వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్కు నేపాల్(Nepal), ఒమన్(Oman) అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన ఆసియా క్వాలిఫయర్ సెమీఫైనల్లో అద్భుత విజయంతో ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్లో ఆడే చ�
Rinku Singh: సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ ఆసియా క్రీడల్లో విధ్వంసం సృష్టించాడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారీ షాట్లతో అలరించాడు. 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. రింకూ సింగ్ �
పొరుగు దేశమైన నేపాల్లో గంట వ్యవధిలో సంభవించిన నాలుగు భూకంపాల ప్రభావం మన దేశ రాజధాని డిల్లీపై కూడా తీవ్రంగా చూపింది. రెండోసారి వచ్చిన భూకంపంతో ఢిల్లీ,-ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించింది.
Earthquakes | పొరుగున ఉన్న నేపాల్ మంగళవారం వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. ఇవాళ మధ్యాహ్నం కేవలం గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. ముందుగా మధ్యాహ్నం 2.25 గంటలకు 4.6 తీవ్రతతో భూమి కంపించింది.
Earthquake | ఉత్తరాది రాష్ట్రాలను భారీ భూకంపం (Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో దేశరాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్ సహా పంజాబ్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది.