ఒడిశాలోని ఓ హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థిని చనిపోయింది. మరో 25 మంది దవాఖాన పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. కలుషితాహారం వల్లనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
శివసేన పార్టీ పేరు, చిహ్నంపై ఈసీ నిర్ణయాన్ని థాక్రే వర్గం సుప్రీంకోర్టులో ఛాలేంజ్ చేయనున్నది. అటు షిండే వర్గం కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నది. శివసేన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో మహారాష్ట్రలో రా
Chhatrapati Shivaji Maharaj | మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ పహిస్తా ఖాన్ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెను తిరగవలసి వచ్చింది.
కరోనా వ్యాప్తి అనంతరం క్యాన్సర్ పేషెంట్లు పెరిగారని బాబా రాందేవ్ చెప్పారు. అలాగే, చూపు సమస్యలు, వినికిడి సమస్యలు కూడా పెరిగాయని తెలిపారు. గోవాలో సీఎం సావంత్తో కలిసి మిరామార్ బీచ్లో యోగా శిబిరంలో పా�
Adani Group | అదానీ గ్రూప్లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ పరిశోధన నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు తామే స్వయంగా ఓ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర�
హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ మాట్లాడారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి 81.10 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్-వామపక్షాలు చేతులు కలిపాయి. వచ్చే నెల 2 న కౌంటింగ్ చేపట్టనున్న
ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో విషాదం చోటుచేసుకున్నది. ఇక్కడి ఓ గ్రామంలో కలశ యాత్ర కోసం తీసుకొచ్చిన ఏనుగు రెచ్చిపోవడంతో ఓ బాలుడు సహా ముగ్గురు మృతిచెందారు.
క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి బీజేపీ నేత తల పగలగొట్టారు. సింధియా బంతిని దంచికొట్టగా క్యాచ్ పట్టేందుకు యత్నించిన నేత ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
తనను చంపేందుకు యూపీ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ స్వామిప్రసాద్ మౌర్య ఆరోపించారు. సాధువుల రూపంలో ఉన్న నేరస్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లోక్సభ సెక్రటేరియట్ నోటీసుకు రాహుల్గాంధీ వివరణాత్మక సమాధానం ఇచ్చారు. అదానీ-మోదీల గురించి లోక్సభలో రాహుల్ వ్యాఖ్యానించగా.. ఎంపీల ఫిర్యాదు మేరకు నోటీసు ఇచ్చారు.
ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కర్ణాటక బీజేపీ చీఫ్ మరోసారి ప్రేలాపణలు చేశారు. టిప్పు సుల్తాన్ అనుచరులను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టిప్పు భజన చేసే వారిని అడవులకు తరిమికొట్టాలన్నా�
అసోం ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన జ్యోతిర్లింగం ప్రకటన వివాదాస్పదమైంది. ఇదే ఆరో జ్యోతిర్లింగం అని అడ్వర్టైజ్మెంట్లో అక్కడి బీజేపీ పేర్కొన్నది. దీనిని ఎన్సీపీ, శివసేన థాక్రే వర్గం తీవ్రంగా వ్యతిరేక�