ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న భారత్లో పత్తి ఉత్పత్తి ఈ ఏడాది బాగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. దేశీయ అవసరాలకూ మన ఉత్పత్తి సరిపోయేలా కనిపించడం లేదు. 2022-23లో దేశంలో పత్తి ఉత్పత్తి 14 ఏండ్ల కనిష్�
Trilochan Kanungo | బిజూ జనతా దళ్ (BJD) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ త్రిలోచన్ కనుంగో (82) ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆ
Accident | రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.
Parkash Singh Badal | శిరోమణి అకాలీదళ్ మూల పురుషుడు, ఐదు పర్యాయాలు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ ఉద్ధండుడు ప్రకాశ్ సింగ్ బాదల్ (Parkash Singh Badal) ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను మొహాలీలోని ఓ ప�
Amitabh Bachchan | సబ్స్క్రిప్షన్ సేవలకు సంబంధించిన రుసుములు చెల్లించలేదన్న కారణంతో ట్విటర్ ఇవాళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్ మార్కును తొలగించింది. బ్లూ టిక్ మార్క్ కోల్పోయ�
Supreme Court | 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషులుగా ఉన్న 8 మందికి సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. వాళ్లు జైలు జీవితం గడిపిన సమయం, నేరంలో వారి పాత్ర తీవ్రతలను పరిగణలోకి తీసుకుని దేశ సర్వోన్నత న్య
Aadhaar authentication | ఆధార్ అనేది 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. భారతీయులకు నివాస ధృవీకరణ, చిరునామా ధృవీకరణ పత్రంగా ఇది పనిచేస్తుంది. ఆధార్ కార్డులను జారీచేసే సంస్థ UIDAI 2022, నవంబర్ 30 నాటికి 135.10 కోట్ల మంది భారతీయులకు ఆధ
Crime news | దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యాయవాది వేషధారణలో వచ్చిన దుండగుడు కోర్టుకు వచ్చిన ఓ మహిళే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. మహిళపై ఏకంగా నాలుగు రౌండ్ల కాల్పుల�
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కర్ణాటక బీజేపీ అతలాకుతలం అవుతున్నది. పార్టీలోకి వచ్చేందుకు కాకుండా.. బీజేపీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రధానంగా లింగాయత్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ �
Karnataka Elections | కర్ణాటకలో బీజేపీకి నేతల గుడ్బై పర్వం కొనసాగుతున్నది. ఈ జాబితాలో మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది వంటి నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీలో నెలకొన్�
Amarnath Yatra 2023 | మ్ముకశ్మీర్లో ప్రతి ఏటా నిర్వహించే అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది కూడా జూలైలో ప్రారంభం కానుంది. జూలై 1వ తేదీ నుంచి శ్రీ అమర్నాథ్ యాత్ర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 62 రోజులపాటు యాత్ర