Sharad Pawar | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ�
Rahul Gandhi | ఎంపీ పదవికి అనర్హత గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన అధికార బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ కేసుకు సంబంధించి నెలరోజుల్లో ఉన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉపశమనం ర�
Uddhav Thackeray | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ వర్గం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడటంపై ఆయన స్పంది�
ఝార్ఖండ్లో (Jharkhand) విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. ధన్బాద్ (Dhanbad) నగరంలో ఓ చిన్నపాటి విమానం (Glider) అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పైలట్ సహా ఓ 14 ఏండ్ల బాలుడు గాయపడ్డాడు. ధన్బాద్లోని బర్వాడ్డ ఏర్స�
Health Ministry advise | దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కొవిడ్ నియమావళి అనే 5-ఫోల్డ్ స్ట్రాటజీ (ఐదంచెల వ్యూహం)పై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ అన
QR Code | కేరళలో డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ అనే ఓ యువ వైద్యుడు బాడ్మింటన్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 26 ఏండ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. రెండేండ్ల క్రితం ఈ ఘటన జరిగింది. కానీ, వైద్యునిగా ఆయన సృజనాత్మ�
Viral News | అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నా అని సంతోషపడే లోపే ఓ వరుడికి వధువు షాకిచ్చింది. పెళ్లి తంతు, అప్పగింతలు అన్నీ అయిపోయిన తర్వాత అత్తగారింటికి రానంటూ మారాం చేసింది. కారులో మెట్టింటికి బయల్దేరిన వధువు..
Accidental deaths | మహారాష్ట్రలోని పుణె పట్టణంలో ఘోరం జరిగింది. డ్రైనేజీ శుభ్రం చేసే ప్రయత్నంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పుణెలోని బారామతి ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రం విషాదం నింపింది.
తల్లిదండ్రులు, తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేండ్ల పిల్లాడిని గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కాజేశారు. కానీ అత్తయ్య సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకొన్నాడు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ హత్యోదంతంలో యూపీ బీజేపీ నేత రహిల్ అసన్ సోదరుడు గులాంపై అభియోగాలు నమోదయ్యాయి.
Farmers | అభివృద్ధి, వ్యవసాయంలో దేశానికి గుజరాత్ ఒక మాడల్ అనే బీజేపీ నేతల ప్రగల్భాలు వాస్తవ విరుధ్ధంగా ఉన్నాయి. గుజరాత్ వ్యవసాయం రంగం అస్తవ్యస్తంగా ఉన్నదని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని పలు నివేదికలు
IAS vs IPS | బెంగళూరు: కన్నడనాట ఇద్దరు ఉన్నతాధికారులు సోషల్ మీడియా వేదికపై బహిరంగంగా ఒకరిపై ఒకరు చేసుకొన్న విమర్శల ఎపిసోడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరిలో ఒకరు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూ�