తల్లిదండ్రులు, తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేండ్ల పిల్లాడిని గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కాజేశారు. కానీ అత్తయ్య సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకొన్నాడు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ హత్యోదంతంలో యూపీ బీజేపీ నేత రహిల్ అసన్ సోదరుడు గులాంపై అభియోగాలు నమోదయ్యాయి.
Farmers | అభివృద్ధి, వ్యవసాయంలో దేశానికి గుజరాత్ ఒక మాడల్ అనే బీజేపీ నేతల ప్రగల్భాలు వాస్తవ విరుధ్ధంగా ఉన్నాయి. గుజరాత్ వ్యవసాయం రంగం అస్తవ్యస్తంగా ఉన్నదని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని పలు నివేదికలు
IAS vs IPS | బెంగళూరు: కన్నడనాట ఇద్దరు ఉన్నతాధికారులు సోషల్ మీడియా వేదికపై బహిరంగంగా ఒకరిపై ఒకరు చేసుకొన్న విమర్శల ఎపిసోడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరిలో ఒకరు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూ�
అదానీ గ్రూపు సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించేలా ఉత్తర్వులను ఇవ్వబోమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శుక్రవారం ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్�
PM Modi | చైనాతో పోరాటంలో గెలవలేమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన బేల ప్రకటనపై విశ్రాంత సైనికాధికారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో తమలాంటి దేశభక్తులే లేరని చేసిన ప్రకటనలు ఏమయ్యాయని �
దాదాపు 512 కిలోల ఉల్లిగడ్డలను అమ్మితే వచ్చింది 2 రూపాయలే. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. రాజేంద్ర చవాన్ అనే రైతు ఈ నెల 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్ కమిటీకి త
Vande Bharat Express | సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్' తయారీని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. సాంకేతిక భాగస్వామ్యం పేరిట జాతి సంపదను ప్రైవేట్ సంస్థలకు దోచి పెట్టేందుకు సిద్ధమ�
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నది. ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికగా రష్యాకు వ్యతిరేకంగా జరిగిన పలు ఓటింగ్లకు ఇండియా దూరంగా ఉన్నది.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా(Pawan Khera)కు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరుతో ఖేరాను ఢిల్లీ కోర్టు విడుదల చేయనుంది.
Delhi | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ సోమవారం సర్క్యులర్ జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని అందులో హెచ్
జేడీ(యూ)కు దూరమైన సీనియన్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ ఉపేంద్ర కుష్వాహ కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీ(యూ)ను వీడి రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేరిట కొత్త పార్టీ స్ధాపించామని కుష్వాహ వెల్ల�
గొడ్డు మాంసం తాను తింటానని, దీనితో పార్టీకేం ఇబ్బంది లేదని మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మౌరి వ్యాఖ్యానించారు. ఎన్పీపీతో పొత్తులేదని, వారి అవినీతి ఐదేండ్లలో చాలా పెరిగిపోయిందని చెప్పారు.